Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వడగళ్లతో భారీ వర్షం… రైతులకు నష్టం ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! మాజీ మంత్రి పల్లె ని కలిసిన టీడీపీ అధ్యక్షురాలు పర్వీన్ భాను ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ “అంధకారంలో వెలుగైన మహనీయుడు: అంబేద్కర్ చూపిన సమానత్వ దారి” – డి.డి. దాస్ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 19, 2026 05:13 PM

చిరుధాన్యాలతో ఆరోగ్య రక్షణ..

చిరుధాన్యాలతో ఆరోగ్య రక్షణ..

చిరుధాన్యాలతో ఆరోగ్య రక్షణ..
April 19, 2026 01:55 PM 8 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

బొమ్మలరామారం, స్థానికంగా లభించే ఆహార పదార్థాలు, చిరుధాన్యాలతో తయారు చేసిన పోషకాహారంపై అవగాహన పెంపొందించేందుకు బొమ్మలరామారం మండలంలోని చౌదర్పల్లి, మర్యాల అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ పక్వాడ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా సీడీపీఓ శైలజ గర్భిణులు, బాలింత తల్లులకు చిరుధాన్యాల వినియోగం, వాటి పోషక విలువలపై వివరించారు. మహిళల ఆరోగ్యానికి చిరుధాన్యాలు ఎంత ముఖ్యమో చెప్పి, సమతుల ఆహారం తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలియజేశారు.

కార్యక్రమంలో భాగంగా అక్షరాభ్యాసం, అన్నప్రసన్న కార్యక్రమాలు నిర్వహించారు. పలు గ్రామాల ప్రజాప్రతినిధులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ అన్వర్నిసా బేగం, సర్పంచ్ కూర వెంకటేష్, సంగి గణేష్, ఉపసర్పంచ్ చెన్నమలు, వార్డు సభ్యులు, అంగన్వాడీ టీచర్లు వరమ్మ, రాజమణి, ఆశా వర్కర్లు, గర్భిణులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News