Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 10:22 PM

చిరుధాన్యాలతో ఆరోగ్య రక్షణ..

చిరుధాన్యాలతో ఆరోగ్య రక్షణ..

చిరుధాన్యాలతో ఆరోగ్య రక్షణ..
19-04-2026 54 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

బొమ్మలరామారం, స్థానికంగా లభించే ఆహార పదార్థాలు, చిరుధాన్యాలతో తయారు చేసిన పోషకాహారంపై అవగాహన పెంపొందించేందుకు బొమ్మలరామారం మండలంలోని చౌదర్పల్లి, మర్యాల అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ పక్వాడ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా సీడీపీఓ శైలజ గర్భిణులు, బాలింత తల్లులకు చిరుధాన్యాల వినియోగం, వాటి పోషక విలువలపై వివరించారు. మహిళల ఆరోగ్యానికి చిరుధాన్యాలు ఎంత ముఖ్యమో చెప్పి, సమతుల ఆహారం తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలియజేశారు.

కార్యక్రమంలో భాగంగా అక్షరాభ్యాసం, అన్నప్రసన్న కార్యక్రమాలు నిర్వహించారు. పలు గ్రామాల ప్రజాప్రతినిధులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ అన్వర్నిసా బేగం, సర్పంచ్ కూర వెంకటేష్, సంగి గణేష్, ఉపసర్పంచ్ చెన్నమలు, వార్డు సభ్యులు, అంగన్వాడీ టీచర్లు వరమ్మ, రాజమణి, ఆశా వర్కర్లు, గర్భిణులు పాల్గొన్నారు.

Sthanikam

చిరుధాన్యాలతో ఆరోగ్య రక్షణ..

Article Image

బొమ్మలరామారం, స్థానికంగా లభించే ఆహార పదార్థాలు, చిరుధాన్యాలతో తయారు చేసిన పోషకాహారంపై అవగాహన పెంపొందించేందుకు బొమ్మలరామారం మండలంలోని చౌదర్పల్లి, మర్యాల అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ పక్వాడ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా సీడీపీఓ శైలజ గర్భిణులు, బాలింత తల్లులకు చిరుధాన్యాల వినియోగం, వాటి పోషక విలువలపై వివరించారు. మహిళల ఆరోగ్యానికి చిరుధాన్యాలు ఎంత ముఖ్యమో చెప్పి, సమతుల ఆహారం తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలియజేశారు.

కార్యక్రమంలో భాగంగా అక్షరాభ్యాసం, అన్నప్రసన్న కార్యక్రమాలు నిర్వహించారు. పలు గ్రామాల ప్రజాప్రతినిధులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ అన్వర్నిసా బేగం, సర్పంచ్ కూర వెంకటేష్, సంగి గణేష్, ఉపసర్పంచ్ చెన్నమలు, వార్డు సభ్యులు, అంగన్వాడీ టీచర్లు వరమ్మ, రాజమణి, ఆశా వర్కర్లు, గర్భిణులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News