స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో శ్రీనివాస్
యాదాద్రి భువనగిరి జిల్లా,భువనగిరి మండల పరిధిలోని బోల్లేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్కూల్ చిన్ననాటి, ఎస్ ఎస్ సి మిత్రుడు కూన్సొత్ ఆంజనేయులు మరణించినందున వారి కుటుంబ సభ్యులను కలిసి, వారికి తమ ప్రగాఢ సానుభూతిని ప్రకటించి,ఎస్ ఎస్ సి మిత్రుల తరపున ₹40,000 ఆర్థిక సహాయం అందించారు.ఈ కార్యక్రమంలో 2000-2001 సంవత్సరం ఎస్ ఎస్ సి బ్యాచ్ మిత్రులు - కనుకుంట్ల రేఖ బాబురావు (భువనగిరి మార్కెట్ కమిటీ చైర్మన్), ఎస్ ఎస్ సి బ్యాచ్ అధ్యక్షుడు కరీం,భాస్కర్, గణేష్,బలరాం,నరేష్,మోహన్,మల్లేష్, శ్రీను, శ్రవణ్,లక్ష్మి పతి,నర్సింహా,బోల్లేపల్లి గ్రామ పదవ తరగతి మిత్రులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి