చిన్నారులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
చిన్నారులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
Editor Desk
రామన్నపేట: మండలంలోని జనం పల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు నక్క నరేందర్ కుమార్తె పట్టు వస్త్రాలంకరణ కార్యక్రమం పట్టణంలోని జెపీ గార్డెన్లో ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హాజరై చిన్నారిని ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పోషబోయిన మల్లేశం, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బందెల రాములు, మాజీ రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు బొక్క మాధవరెడ్డి, పల్లివాడ సర్పంచ్ కంభంపాటి శ్రీనివాస్, ఇంద్రపాలనగరం సర్పంచ్ గర్ధాస్ విక్రమ్, మాజీ ఎంపీటీసీలు వేమవరం సుధీర్ బాబు, పున్న వెంకటేశం, ఎండి ఆమీర్, జిల్లా నాయకులు కన్నెబోయిన బలరాం, మాజీ సర్పంచ్ కోళ్ల స్వామి, మాజీ సింగిల్ విండో డైరెక్టర్ పైల్ల వెంకటరెడ్డి, యువజన విభాగం మండల అధ్యక్షుడు బత్తుల వెంకన్న, ఉపసర్పంచ్ చొప్పరి నరసింహ, వార్డు సభ్యుడు నల్ల సైదులు, నాయకులు అనంతోజ్ రాజు, నడిగోటి నగేష్, బీరం రాజిరెడ్డి, బాసాని రాజు, చొప్పరి లింగయ్య, ఎంపల్ల సత్తయ్య, ఎర్రబోయిన సత్తయ్య, నారపాక రమేష్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి