Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లెక్కల మాస్టారైన జిల్లా కలెక్టర్ 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 02, 2026 06:23 AM

చిన్నారులకు సర్టిఫికెట్లు అందజేసిన సర్పంచ్ విక్రమ్

చిన్నారులకు సర్టిఫికెట్లు అందజేసిన సర్పంచ్ విక్రమ్

చిన్నారులకు సర్టిఫికెట్లు అందజేసిన సర్పంచ్ విక్రమ్
April 21, 2026 01:35 PM 323 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరం గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం నిర్వహించిన “పోషణ పక్వాడా” కార్యక్రమం, గ్రాడ్యుయేషన్ డే వేడుకలు సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా 5 సంవత్సరాలు పూర్తిచేసుకున్న చిన్నారులకు ప్రీ-స్కూల్ సర్టిఫికెట్లను సర్పంచ్ విక్రమ్ అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నారుల మెరుగైన భవిష్యత్తు కోసం ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని తల్లిదండ్రులకు సూచించారు. సూపర్వైజర్ హేమలత గర్భిణీలు, బాలింతలు సమతుల్య పోషకాహారం తీసుకోవాలని అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, మల్లేశం, అంగన్వాడీ టీచర్లు బి.సుజాత, ఎం.రేణుక, కె.మంజుల, టి.సావిత్రి, ఆయాలు, చిన్నారుల తల్లులు పాల్గొన్నారు.





మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News