Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 11:11 PM

చిన్నారులకు సర్టిఫికెట్లు అందజేసిన సర్పంచ్ విక్రమ్

చిన్నారులకు సర్టిఫికెట్లు అందజేసిన సర్పంచ్ విక్రమ్

చిన్నారులకు సర్టిఫికెట్లు అందజేసిన సర్పంచ్ విక్రమ్
21-04-2026 328 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరం గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం నిర్వహించిన “పోషణ పక్వాడా” కార్యక్రమం, గ్రాడ్యుయేషన్ డే వేడుకలు సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా 5 సంవత్సరాలు పూర్తిచేసుకున్న చిన్నారులకు ప్రీ-స్కూల్ సర్టిఫికెట్లను సర్పంచ్ విక్రమ్ అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నారుల మెరుగైన భవిష్యత్తు కోసం ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని తల్లిదండ్రులకు సూచించారు. సూపర్వైజర్ హేమలత గర్భిణీలు, బాలింతలు సమతుల్య పోషకాహారం తీసుకోవాలని అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, మల్లేశం, అంగన్వాడీ టీచర్లు బి.సుజాత, ఎం.రేణుక, కె.మంజుల, టి.సావిత్రి, ఆయాలు, చిన్నారుల తల్లులు పాల్గొన్నారు.





Sthanikam

చిన్నారులకు సర్టిఫికెట్లు అందజేసిన సర్పంచ్ విక్రమ్

Article Image

రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరం గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం నిర్వహించిన “పోషణ పక్వాడా” కార్యక్రమం, గ్రాడ్యుయేషన్ డే వేడుకలు సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా 5 సంవత్సరాలు పూర్తిచేసుకున్న చిన్నారులకు ప్రీ-స్కూల్ సర్టిఫికెట్లను సర్పంచ్ విక్రమ్ అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నారుల మెరుగైన భవిష్యత్తు కోసం ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని తల్లిదండ్రులకు సూచించారు. సూపర్వైజర్ హేమలత గర్భిణీలు, బాలింతలు సమతుల్య పోషకాహారం తీసుకోవాలని అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, మల్లేశం, అంగన్వాడీ టీచర్లు బి.సుజాత, ఎం.రేణుక, కె.మంజుల, టి.సావిత్రి, ఆయాలు, చిన్నారుల తల్లులు పాల్గొన్నారు.





మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News