PRINT TIME: March 29, 2026 04:56 PM
చిన్నారులకు ఆశీర్వాదం అందించిన దైద రవీందర్
చిన్నారులకు ఆశీర్వాదం అందించిన దైద రవీందర్
March 29, 2026 03:02 PM
15 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
నకిరేకల్ నియోజకవర్గం కట్టంగూర్ మండలం ఇస్మాయిల్పల్లి గ్రామంలో గోదాల శంకర్ రెడ్డి–నందిని దంపతుల కుమార్తె, కుమారుడి నూతన పట్టువస్త్రాలంకరణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ చిన్నారులను ఆశీర్వదించారు. అనంతరం కుటుంబ సభ్యులను అభినందించి, పిల్లలు మంచి భవిష్యత్తు సాధించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో నకిరేకల్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గార్లపాటి రవీందర్ రెడ్డి, నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి మాద లింగస్వామి గౌడ్, సీనియర్ నాయకులు యానాల రాంరెడ్డి, మల్లేష్ యాదవ్ (మాజీ సర్పంచ్) తదితరులు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి