Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 05:07 AM

చిన్నారులకు ఆశీర్వాదం అందించిన దైద రవీందర్

చిన్నారులకు ఆశీర్వాదం అందించిన దైద రవీందర్

చిన్నారులకు ఆశీర్వాదం అందించిన దైద రవీందర్
March 13, 2026 03:45 PM 21 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

దుబ్బకలో పట్టు వస్త్రాలంకరణ మహోత్సవం

రామన్నపేట: నకిరేకల్ నియోజకవర్గంలోని రామన్నపేట మండలం దుబ్బక గ్రామంలో యూత్ కాంగ్రెస్ నాయకుడు గట్టు నరేందర్ సోదరుడు గట్టు రవి కుమార్తె, కుమారుని నూతన పట్టు వస్త్రాలంకరణ మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ పాల్గొని చిన్నారులను ఆశీర్వదించారు. కుటుంబ సభ్యులను అభినందించి చిన్నారులు ఆరోగ్యంగా, ఆనందంగా ఎదగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు గుండాల సతీష్ గౌడ్, ఉప సర్పంచ్ రమేష్ గౌడ్, స్వామి మహేష్, రమేష్, గట్టు శ్రీను, వెంకటేష్, రామ్, రామ్ ముత్యగిరి తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News