Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
క్రమశిక్షణ,ఆత్మవిశ్వాసానికి కరాటే ఉత్తమ మార్గం:ఎస్ఐ క్రాంతి కుమార్ పాటిల్ "కామాంధుడి కర్కశం.. చిన్నారి జీవితంతో చెలగాటం!" అత్యాచారం అనంతరం హత్యాయత్నం చేశాడని ఆరోపణలు.. ప్రాణాపాయ స్థితిలో బాధిత బాలిక సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 14, 2026 09:32 AM

చిన్నకాపర్తిలో జ్వాలా యూత్ కమిటీ ఏకగ్రీవ ఎన్నికలు – దేశపాక శ్రవణ్ కుమార్‌కు అధ్యక్ష బాధ్యతలు

చిన్నకాపర్తిలో జ్వాలా యూత్ కమిటీ ఏకగ్రీవ ఎన్నికలు – దేశపాక శ్రవణ్ కుమార్‌కు అధ్యక్ష బాధ్యతలు

చిన్నకాపర్తిలో జ్వాలా యూత్ కమిటీ ఏకగ్రీవ ఎన్నికలు – దేశపాక శ్రవణ్ కుమార్‌కు అధ్యక్ష బాధ్యతలు
January 18, 2026 08:23 PM 31 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చిట్యాల స్థానికం ప్రతినిధి రిపోర్టర్ ప్రశాంత్

చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామంలో జ్వాలా యూత్ నూతన కమిటీ ఎన్నికలు శనివారం ఉత్సాహంగా జరిగాయి. గ్రామ యువత భారీగా హాజరైన సమావేశంలో సంఘ భవిష్యత్ దిశను నిర్దేశించేలా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా అధ్యక్షుడిగా దేశపాక శ్రవణ్ కుమార్ ను ఎన్నుకుంటూ సభ్యులు విశ్వాసం ప్రకటించారు. ఆయనతో పాటు ఉపాధ్యక్షుడిగా కట్టెల నవీన్, కార్యదర్శిగా పొలిమేర పరమేష్, సంయుక్త కార్యదర్శిగా రమేష్, కోశాధికారిగా దేశపాక జీవన్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు క్రీడా కార్యదర్శులుగా సాయిరాం, విగ్నేష్, సంఘ కార్యకలాపాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రచార కార్యదర్శిగా పేర్క బాలాజీ నియమితులయ్యారు.అనుభవం, మార్గనిర్దేశంతో సంఘానికి బలం చేకూర్చేలా గౌరవ సలహాదారులుగా పేర్క పెద్ద సైదులు, వలిగొండ సత్యనారాయణ, పెర్క చిన్న సైదులు, వలిగొండ సురేష్, గంధం రాజకుమార్, గంధం సతీష్ కుమార్, గంధం రవి, పేర్క రాజు లు కొనసాగనున్నారు.ఈ నూతన కమిటీ రెండేళ్ల పాటు కొనసాగుతుందని తీర్మానిస్తూ, గ్రామ అభివృద్ధి, యువత ఐక్యత, సామాజిక సేవా కార్యక్రమాల్లో జ్వాలా యూత్ మరింత చురుకైన పాత్ర పోషిస్తుందని సభ్యులు ధీమా వ్యక్తం చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News