Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిలాద్‌ వేడుకల్లో ఐక్యత, సోదరభావం చాటిన సింగీతం ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 03:49 AM

చెరువుగట్టు బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల పరిశీలన

చెరువుగట్టు బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల పరిశీలన

చెరువుగట్టు బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల పరిశీలన
20-01-2026 292 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నార్కట్ పల్లి స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి

చెరువుగట్టు బ్రహ్మోత్సవాల సందర్భంగా 20-01-2026న నల్లగొండ జిల్లా పోలీసు అధికారులు ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా నల్లగొండ డీఎస్పీ కె. శివరాం రెడ్డి, నల్లగొండ టూ టౌన్ సీఐ రాఘవరావు, చండూర్ సీఐ ఆది రెడ్డి, నార్కట్‌పల్లి సీఐ కె. నాగరాజు, ఎస్సై పి. విష్ణుమూర్తి పాల్గొన్నారు.

బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా శాంతిభద్రతలు, ట్రాఫిక్ నియంత్రణ, త్రాగునీరు, వైద్య సదుపాయాలు తదితర ఏర్పాట్లు సమర్థవంతంగా నిర్వహించాలని సంబంధిత శాఖల అధికారులకు సూచనలు చేశారు. భక్తుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో చెరువుగట్టు దేవస్థానం ఈవో, ఏఈ, ఆలయ సిబ్బంది మరియు జాతరకు సంబంధించిన కాంట్రాక్టర్ పాల్గొన్నారు.


Sthanikam

చెరువుగట్టు బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల పరిశీలన

Article Image

నార్కట్ పల్లి స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి

చెరువుగట్టు బ్రహ్మోత్సవాల సందర్భంగా 20-01-2026న నల్లగొండ జిల్లా పోలీసు అధికారులు ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా నల్లగొండ డీఎస్పీ కె. శివరాం రెడ్డి, నల్లగొండ టూ టౌన్ సీఐ రాఘవరావు, చండూర్ సీఐ ఆది రెడ్డి, నార్కట్‌పల్లి సీఐ కె. నాగరాజు, ఎస్సై పి. విష్ణుమూర్తి పాల్గొన్నారు.

బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా శాంతిభద్రతలు, ట్రాఫిక్ నియంత్రణ, త్రాగునీరు, వైద్య సదుపాయాలు తదితర ఏర్పాట్లు సమర్థవంతంగా నిర్వహించాలని సంబంధిత శాఖల అధికారులకు సూచనలు చేశారు. భక్తుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో చెరువుగట్టు దేవస్థానం ఈవో, ఏఈ, ఆలయ సిబ్బంది మరియు జాతరకు సంబంధించిన కాంట్రాక్టర్ పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News