Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అర్ధరాత్రి దొంగల హల్చల్.. రైతుల్లో ఆందోళన అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఐదు కొత్త కోర్సులకు యూజీసీ గ్రీన్ సిగ్నల్..! లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 21, 2026 10:29 AM

చేనేత కార్మికులకు జియో ట్యాగింగ్ అమలు చేయాలి. జౌళి శాఖ ఏడీ శ్రీనివాస్‌కు వెల్లంకి చేనేత సంఘం వినతి.

చేనేత కార్మికులకు జియో ట్యాగింగ్ అమలు చేయాలి. జౌళి శాఖ ఏడీ శ్రీనివాస్‌కు వెల్లంకి చేనేత సంఘం వినతి.

చేనేత కార్మికులకు జియో ట్యాగింగ్ అమలు చేయాలి.  జౌళి శాఖ ఏడీ శ్రీనివాస్‌కు వెల్లంకి చేనేత సంఘం వినతి.
July 20, 2026 05:30 PM 17 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట ,

చేనేత కార్మికులందరికీ జియో ట్యాగింగ్ అమలు చేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అందేలా చర్యలు తీసుకోవాలని వెల్లంకి చేనేత సహకార సంఘం ప్రతినిధులు చేనేత, జౌళి శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఏ. శ్రీనివాస్ను కోరారు.సోమవారం ఆయనను మర్యాదపూర్వకంగా కలిసిన సంఘం అధ్యక్షుడు మిర్యాల ఉపేందర్, ఉపాధ్యక్షుడు కొంగరి జానయ్య, కార్యదర్శి రుద్ర వెంకటేష్తో పాటు సభ్యులు గంజి లక్ష్మయ్య, ఐటీ పాముల శ్రీవేందర్, తాటి రాములు, రావీటి రమేష్ తదితరులు చేనేత కార్మికుల సమస్యలను వివరించి వినతిపత్రం సమర్పించారు. చేనేత కార్మికులందరికీ జియో ట్యాగింగ్ అమలు చేసి ప్రభుత్వ పథకాల లబ్ధి అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News