Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిర్జాపూర్ (ఎన్) పంచాయతీ కార్యదర్శిపై చర్యలకు ఫిర్యాదు న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 10:49 AM

చేనేత కార్మికులకు జియో ట్యాగింగ్ అమలు చేయాలి. జౌళి శాఖ ఏడీ శ్రీనివాస్‌కు వెల్లంకి చేనేత సంఘం వినతి.

చేనేత కార్మికులకు జియో ట్యాగింగ్ అమలు చేయాలి. జౌళి శాఖ ఏడీ శ్రీనివాస్‌కు వెల్లంకి చేనేత సంఘం వినతి.

చేనేత కార్మికులకు జియో ట్యాగింగ్ అమలు చేయాలి.  జౌళి శాఖ ఏడీ శ్రీనివాస్‌కు వెల్లంకి చేనేత సంఘం వినతి.
20-07-2026 26 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట ,

చేనేత కార్మికులందరికీ జియో ట్యాగింగ్ అమలు చేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అందేలా చర్యలు తీసుకోవాలని వెల్లంకి చేనేత సహకార సంఘం ప్రతినిధులు చేనేత, జౌళి శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఏ. శ్రీనివాస్ను కోరారు.సోమవారం ఆయనను మర్యాదపూర్వకంగా కలిసిన సంఘం అధ్యక్షుడు మిర్యాల ఉపేందర్, ఉపాధ్యక్షుడు కొంగరి జానయ్య, కార్యదర్శి రుద్ర వెంకటేష్తో పాటు సభ్యులు గంజి లక్ష్మయ్య, ఐటీ పాముల శ్రీవేందర్, తాటి రాములు, రావీటి రమేష్ తదితరులు చేనేత కార్మికుల సమస్యలను వివరించి వినతిపత్రం సమర్పించారు. చేనేత కార్మికులందరికీ జియో ట్యాగింగ్ అమలు చేసి ప్రభుత్వ పథకాల లబ్ధి అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

Sthanikam

చేనేత కార్మికులకు జియో ట్యాగింగ్ అమలు చేయాలి. జౌళి శాఖ ఏడీ శ్రీనివాస్‌కు వెల్లంకి చేనేత సంఘం వినతి.

Article Image

రామన్నపేట ,

చేనేత కార్మికులందరికీ జియో ట్యాగింగ్ అమలు చేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అందేలా చర్యలు తీసుకోవాలని వెల్లంకి చేనేత సహకార సంఘం ప్రతినిధులు చేనేత, జౌళి శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఏ. శ్రీనివాస్ను కోరారు.సోమవారం ఆయనను మర్యాదపూర్వకంగా కలిసిన సంఘం అధ్యక్షుడు మిర్యాల ఉపేందర్, ఉపాధ్యక్షుడు కొంగరి జానయ్య, కార్యదర్శి రుద్ర వెంకటేష్తో పాటు సభ్యులు గంజి లక్ష్మయ్య, ఐటీ పాముల శ్రీవేందర్, తాటి రాములు, రావీటి రమేష్ తదితరులు చేనేత కార్మికుల సమస్యలను వివరించి వినతిపత్రం సమర్పించారు. చేనేత కార్మికులందరికీ జియో ట్యాగింగ్ అమలు చేసి ప్రభుత్వ పథకాల లబ్ధి అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News