చాట్రాయి మండలానికి రెగ్యులర్ తాహశీల్దార్ ని నియమించాలి బిజెపి సీనియర్ నేత బుర్రి శ్రీకర్
చాట్రాయి మండలానికి రెగ్యులర్ తాహశీల్దార్ ని నియమించాలి బిజెపి సీనియర్ నేత బుర్రి శ్రీకర్
GADDAM JAGANMOHAN REDDY
ఏలూరు జనవరి 19 (స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి)
ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్విని కలిసి చాట్రాయి మండలంలో తహశీల్దార్ లేక ప్రజలు అనేక రెవెన్యూ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని, సమస్యలను, ప్రజలను దృష్టిలో పెట్టుకుని ప్రతి గ్రామంలోనూ ప్రధానమైన సమస్య రెవెన్యూ సమస్య కాబట్టి అది రోజు రోజుకు పెరుగుతుందని, ఇన్చార్జి తహశీల్దార్ వలన ప్రజలకు వొరిగిందేమీ లేదని ఆఫీసుకు ఎప్పుడు వస్తారో ఎప్పుడు రారో తెలియని పరిస్థితి నెలకొందని, ఇలాంటి సమస్యలను పరిష్కరించుకోవడానికి చాట్రాయి మండలానికి పర్మినెంట్ తహశీల్దార్ ని నియమించాలని భారతీయ జనతా పార్టీ జనతా వారధి కార్యక్రమంలో బిజెపి తరఫున కలెక్టర్ కి వినతి పత్రం అందజేసిన బిజెపి.
నాయకులు ఎస్సీ మోర్చా ఏలూరు జిల్లా అధ్యక్షులు శ్రీకర్ బుర్రి , ఈ కార్యక్రమంలో నగడపాటి సత్యనారాయణ ,కుర్ర సుబ్బారావు , నెలరాజు, గుమ్మడి చైతన్య ,గణేష్, మరియు కార్యకర్తలు పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి