చాట్రాయి లో బర్మా ఫణి బాబు ఆధ్వర్యంలో జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు
చాట్రాయి లో బర్మా ఫణి బాబు ఆధ్వర్యంలో జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు
GADDAM JAGANMOHAN REDDY
ఏలూరు జిల్లా చాట్రాయి మండల పరిధిలోని చాట్రాయిలో జనసేన పార్టీ క్రియాశీలక ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం జనసేన పార్టీ నూజివీడు నియోజకవర్గ సమన్వయకర్త బర్మా ఫణిబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొని సభ్యత్వ నమోదు చేపట్టారు.
అనంతరం ఇటీవల మరణించిన బుర్రి జయరాజుకు బర్మా ఫణి బాబు ఆధ్వర్యంలో కార్యకర్తలు నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి ఆర్థిక సహాయం అందజేశారు.
ఈ కార్యక్రమంలో సొసైటీ ఛైర్మన్లు తుమ్మల రామ్మోహనరావు, వెల్లంకి రాంబాబు లు, మరియు జనసేన నేతలు తుమ్మల జగన్, సవరం రామారావు, వలసపల్లి రామకృష్ణ, వెల్లంకి శ్రీమన్నారాయణ, తుమ్మల కరుణాకర్, కొల్లా శ్రీకాంత్, జంగాల సురేష్, గాజుల ప్రశాంత్, రామిశెట్టి దుర్గారావు, పసుపులేటి రంగ మహేష్, కరుణాకర్, చౌటుపల్లి రాంబాబు, అంబటి చంద్రశేఖర్, కోటేశ్వరరావు, హరీష్, శ్రీనాథ్, కంచర్ల హనుమంతు, కాలసాని చెన్నారావు, ఓరుగంటి రామారావు, శ్రీను తదితర జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి