Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 06:31 AM

బిల్డింగ్ వర్కర్స్ నూతన కార్యవర్గం ఎన్నిక.....

బిల్డింగ్ వర్కర్స్ నూతన కార్యవర్గం ఎన్నిక.....

బిల్డింగ్ వర్కర్స్ నూతన కార్యవర్గం ఎన్నిక.....
03-03-2026 36 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షుడిగా వెంకటరెడ్డి....

కోదాడ పట్టణంలోని ఏఐటీయూసీ (AITUC) కార్యాలయంలో కోదాడ మండల బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మండల నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. యూనియన్ మండల అధ్యక్షుడిగా తమటం వెంకటరెడ్డి, ఉపాధ్యక్షులుగా పి.సైదులు, కార్యదర్శిగా ఏ. శేఖర్, కోశాధికారిగా ఎం. సాయిలు సంయుక్త కార్యదర్శిగా వెంకన్న ఉప కోశాధికారిగా వెంకటేశ్వర రెడ్డి, తిరుపతిరెడ్డిలు ఎన్నికయ్యారు. గౌరవాధ్యక్షులుగా ఎస్.కె. లతీఫ్, సలహాదారులుగా చిన్న రామిరెడ్డి, ఓర్సు దుర్గ రావు లతో పాటుగా బొజ్జ మియా, బిక్షం, జానకి రాములు, తురక వెంకన్న, ఆదినారాయణలు ఎన్నికయ్యారు. కార్మికుల హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడతామని ఈ సందర్భంగా నూతన సభ్యులు ప్రతిజ్ఞ చేశారు...

Sthanikam

బిల్డింగ్ వర్కర్స్ నూతన కార్యవర్గం ఎన్నిక.....

Article Image

బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షుడిగా వెంకటరెడ్డి....

కోదాడ పట్టణంలోని ఏఐటీయూసీ (AITUC) కార్యాలయంలో కోదాడ మండల బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మండల నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. యూనియన్ మండల అధ్యక్షుడిగా తమటం వెంకటరెడ్డి, ఉపాధ్యక్షులుగా పి.సైదులు, కార్యదర్శిగా ఏ. శేఖర్, కోశాధికారిగా ఎం. సాయిలు సంయుక్త కార్యదర్శిగా వెంకన్న ఉప కోశాధికారిగా వెంకటేశ్వర రెడ్డి, తిరుపతిరెడ్డిలు ఎన్నికయ్యారు. గౌరవాధ్యక్షులుగా ఎస్.కె. లతీఫ్, సలహాదారులుగా చిన్న రామిరెడ్డి, ఓర్సు దుర్గ రావు లతో పాటుగా బొజ్జ మియా, బిక్షం, జానకి రాములు, తురక వెంకన్న, ఆదినారాయణలు ఎన్నికయ్యారు. కార్మికుల హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడతామని ఈ సందర్భంగా నూతన సభ్యులు ప్రతిజ్ఞ చేశారు...

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News