Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉపాధి కార్మికులను నిర్లక్ష్యం చేస్తున్న మోడీ ప్రభుత్వం: నర్సింహ కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 24, 2026 04:45 PM

బిల్డింగ్ వర్కర్స్ నూతన కార్యవర్గం ఎన్నిక.....

బిల్డింగ్ వర్కర్స్ నూతన కార్యవర్గం ఎన్నిక.....

బిల్డింగ్ వర్కర్స్ నూతన కార్యవర్గం ఎన్నిక.....
March 03, 2026 08:25 PM 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షుడిగా వెంకటరెడ్డి....

కోదాడ పట్టణంలోని ఏఐటీయూసీ (AITUC) కార్యాలయంలో కోదాడ మండల బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మండల నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. యూనియన్ మండల అధ్యక్షుడిగా తమటం వెంకటరెడ్డి, ఉపాధ్యక్షులుగా పి.సైదులు, కార్యదర్శిగా ఏ. శేఖర్, కోశాధికారిగా ఎం. సాయిలు సంయుక్త కార్యదర్శిగా వెంకన్న ఉప కోశాధికారిగా వెంకటేశ్వర రెడ్డి, తిరుపతిరెడ్డిలు ఎన్నికయ్యారు. గౌరవాధ్యక్షులుగా ఎస్.కె. లతీఫ్, సలహాదారులుగా చిన్న రామిరెడ్డి, ఓర్సు దుర్గ రావు లతో పాటుగా బొజ్జ మియా, బిక్షం, జానకి రాములు, తురక వెంకన్న, ఆదినారాయణలు ఎన్నికయ్యారు. కార్మికుల హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడతామని ఈ సందర్భంగా నూతన సభ్యులు ప్రతిజ్ఞ చేశారు...

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News