Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షునిగా సంక్రు నాయక్ నియామకం కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 24, 2026 07:11 PM

బిల్డింగ్ వర్కర్స్ నూతన కార్యవర్గం ఎన్నిక.....

బిల్డింగ్ వర్కర్స్ నూతన కార్యవర్గం ఎన్నిక.....

బిల్డింగ్ వర్కర్స్ నూతన కార్యవర్గం ఎన్నిక.....
March 03, 2026 08:25 PM 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షుడిగా వెంకటరెడ్డి....

కోదాడ పట్టణంలోని ఏఐటీయూసీ (AITUC) కార్యాలయంలో కోదాడ మండల బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మండల నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. యూనియన్ మండల అధ్యక్షుడిగా తమటం వెంకటరెడ్డి, ఉపాధ్యక్షులుగా పి.సైదులు, కార్యదర్శిగా ఏ. శేఖర్, కోశాధికారిగా ఎం. సాయిలు సంయుక్త కార్యదర్శిగా వెంకన్న ఉప కోశాధికారిగా వెంకటేశ్వర రెడ్డి, తిరుపతిరెడ్డిలు ఎన్నికయ్యారు. గౌరవాధ్యక్షులుగా ఎస్.కె. లతీఫ్, సలహాదారులుగా చిన్న రామిరెడ్డి, ఓర్సు దుర్గ రావు లతో పాటుగా బొజ్జ మియా, బిక్షం, జానకి రాములు, తురక వెంకన్న, ఆదినారాయణలు ఎన్నికయ్యారు. కార్మికుల హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడతామని ఈ సందర్భంగా నూతన సభ్యులు ప్రతిజ్ఞ చేశారు...

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News