Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా బుక్ రివ్యూ కార్యక్రమం కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 24, 2026 05:27 AM

భువనగిరి మున్సిపాలిటీలో "ప్రజా పాలన" ప్రగతి ప్రణాళికలో చైర్ పర్సన్ తంగేళ్లపల్లి శ్రీవాణి,రవి కుమార్

భువనగిరి మున్సిపాలిటీలో "ప్రజా పాలన" ప్రగతి ప్రణాళికలో చైర్ పర్సన్ తంగేళ్లపల్లి శ్రీవాణి,రవి కుమార్

భువనగిరి మున్సిపాలిటీలో "ప్రజా పాలన" ప్రగతి ప్రణాళికలో చైర్ పర్సన్ తంగేళ్లపల్లి శ్రీవాణి,రవి కుమార్
March 07, 2026 07:43 PM 19 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

భువనగిరి టౌన్:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ప్రజా పాలన" - ప్రగతి ప్రణాళిక

99 రోజుల కార్యాచరణ ప్రణాళిక" కార్యక్రమంలో భాగంగా భువనగిరి మున్సిపాలిటీలో వివిధ వార్డులలో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మార్చి 6వ తేదీ నుండి మార్చి15వ తేదీ వరకు కొనసాగనున్నది. ఈ కార్యక్రమంలో భాగంగా శనివారం భువనగిరి పురపాలక సంఘం పరిధిలోని వార్డు నెం.2,7,19,14,26లలో ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా చైర్‌ పర్సన్ తంగేళ్లపల్లి శ్రీవాణి రవి కుమార్ మాట్లాడుతూ, భువనగిరి పురపాలక సంఘం పరిధిలోని మొత్తం 35 వార్డులలో 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలలో భాగంగా ప్రజా సమస్యల పరిష్కారం,అభివృద్ధి కార్యక్రమాల అమలు మరియు ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో అందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అనంతరం భువనగిరి పురపాలక సంఘం కార్యాలయంలో ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ నిర్వహించి చెత్త చెదారం తొలగించి విరిగిపోయిన ఫర్నిచర్,కుర్చీలను ఇతర సామాగ్రిని,మరియు రికార్డు రూం నిర్వహణ ఏర్పాట్లూ,వివిధ వార్డులలో ఫాగింగ్,చెరువు కట్టల వద్ద క్లీనింగ్ వంటి పనులను చేపట్టి 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ లు మున్సిపల్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News