Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 07, 2026 08:15 PM

భవాని ప్రధాన వేడుకకు హాజరైన కందాళ ఉపేందర్ రెడ్డి

భవాని ప్రధాన వేడుకకు హాజరైన కందాళ ఉపేందర్ రెడ్డి

భవాని ప్రధాన వేడుకకు హాజరైన కందాళ ఉపేందర్ రెడ్డి
March 07, 2026 06:49 PM 6 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం

ఖమ్మం రూరల్: మండలంలోని ఏదులాపురం మున్సిపాలిటీ 3వ డివిజన్‌కు చెందిన మేకల యాదగిరి–ఎల్లమ్మ దంపతుల కుమార్తె మేకల భవాని ప్రధాన వేడుకకు పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా కాబోయే వధువును ఆశీర్వదించి, కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. భవాని జీవితంలో సుఖసంతోషాలు నిండాలని ఆకాంక్షించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News