PRINT TIME: April 24, 2026 06:43 AM
భవాని ప్రధాన వేడుకకు హాజరైన కందాళ ఉపేందర్ రెడ్డి
భవాని ప్రధాన వేడుకకు హాజరైన కందాళ ఉపేందర్ రెడ్డి
March 07, 2026 06:49 PM
11 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
ఖమ్మం రూరల్: మండలంలోని ఏదులాపురం మున్సిపాలిటీ 3వ డివిజన్కు చెందిన మేకల యాదగిరి–ఎల్లమ్మ దంపతుల కుమార్తె మేకల భవాని ప్రధాన వేడుకకు పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా కాబోయే వధువును ఆశీర్వదించి, కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. భవాని జీవితంలో సుఖసంతోషాలు నిండాలని ఆకాంక్షించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి