Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 26, 2026 08:50 PM

భగీరథ మరమ్మత్తులు వెంటనే పూర్తి చేయాలి........

భగీరథ మరమ్మత్తులు వెంటనే పూర్తి చేయాలి........

భగీరథ మరమ్మత్తులు వెంటనే పూర్తి చేయాలి........
February 26, 2026 06:49 PM 4 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish HS

నేటి నుంచి పట్టణమంతటా యధావిధిగా తాగునీటి సరఫరా....

కోదాడ మున్సిపల్ చైర్మన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు....

కోదాడ పట్టణానికి తాగునీటిని అందించే మిషన్ భగీరథ మేజర్ పైపులైన్లకు జరుగుతున్న మరమ్మత్తు పనులను మున్సిపల్ చైర్మన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పైపులైన్ పనుల్లో జాప్యం వల్ల ప్రజలు ఇబ్బంది పడకూడదని, యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నేటి నుంచి పట్టణంలోని అన్ని వార్డులకు అంతరాయం లేకుండా తాగునీరు అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వారి వెంట ఫీట్టర్ హనుమంతరావు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.....

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News