Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 10:21 PM

బీటీ రోడ్లుగా మార్చాలని సిపిఎం డిమాం

బీటీ రోడ్లుగా మార్చాలని సిపిఎం డిమాం

బీటీ రోడ్లుగా మార్చాలని సిపిఎం డిమాం
20-04-2026 41 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలం లోని సిరిపురం గ్రామం నుంచి పరిసర గ్రామాలకు వెళ్లే అంతర్గత పంచాయతీరాజ్ రోడ్లను బీటీ రోడ్లుగా అభివృద్ధి చేసి ప్రజల సమస్యలను పరిష్కరించాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు బల్గురి అంజయ్య ప్రభుత్వాన్ని కోరారు.

సిపిఎం పోరు యాత్రలో భాగంగా గ్రామ నాయకులతో కలిసి వెలిమినేడు, పెద్దకాపర్తి, తుమ్మలగూడెం మార్గాలను పరిశీలించిన ఆయన అనంతరం మాట్లాడుతూ, ప్రధాన రహదారులు గుంతలతో నిండిపోయి ప్రయాణాలకు తీవ్ర అంతరాయం కలిగిస్తున్నాయని అన్నారు. దశాబ్దాలుగా ప్రజలు సమస్యను తెలియజేస్తున్నప్పటికీ ప్రభుత్వాలు స్పందించకపోవడం విచారకరమని విమర్శించారు.

వెంటనే ఈ రోడ్లను బీటీ రోడ్లుగా మార్చి ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా కల్పించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం శాఖ కార్యదర్శి అంబటి మల్లారెడ్డి, మాజీ ఎంపీటీసీలు బడుగు రమేష్, రాపోలు ప్రభాకర్, కూనూరు వెంకటేశం, వార్డు సభ్యులు మొటే స్వామి, జెల్ల శ్రీనాధం, సంగిశెట్టి మహేష్, గ్రామ నాయకులు కూనూరు గణేష్, కంకల నరసింహ, బల్గురి నరసింహ, కందుల మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

బీటీ రోడ్లుగా మార్చాలని సిపిఎం డిమాం

Article Image

రామన్నపేట మండలం లోని సిరిపురం గ్రామం నుంచి పరిసర గ్రామాలకు వెళ్లే అంతర్గత పంచాయతీరాజ్ రోడ్లను బీటీ రోడ్లుగా అభివృద్ధి చేసి ప్రజల సమస్యలను పరిష్కరించాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు బల్గురి అంజయ్య ప్రభుత్వాన్ని కోరారు.

సిపిఎం పోరు యాత్రలో భాగంగా గ్రామ నాయకులతో కలిసి వెలిమినేడు, పెద్దకాపర్తి, తుమ్మలగూడెం మార్గాలను పరిశీలించిన ఆయన అనంతరం మాట్లాడుతూ, ప్రధాన రహదారులు గుంతలతో నిండిపోయి ప్రయాణాలకు తీవ్ర అంతరాయం కలిగిస్తున్నాయని అన్నారు. దశాబ్దాలుగా ప్రజలు సమస్యను తెలియజేస్తున్నప్పటికీ ప్రభుత్వాలు స్పందించకపోవడం విచారకరమని విమర్శించారు.

వెంటనే ఈ రోడ్లను బీటీ రోడ్లుగా మార్చి ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా కల్పించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం శాఖ కార్యదర్శి అంబటి మల్లారెడ్డి, మాజీ ఎంపీటీసీలు బడుగు రమేష్, రాపోలు ప్రభాకర్, కూనూరు వెంకటేశం, వార్డు సభ్యులు మొటే స్వామి, జెల్ల శ్రీనాధం, సంగిశెట్టి మహేష్, గ్రామ నాయకులు కూనూరు గణేష్, కంకల నరసింహ, బల్గురి నరసింహ, కందుల మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News