Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నూతన బాధ్యతలు చేపట్టిన రాజు పటేల్‌కు ఘన స్వాగతం కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 04, 2026 04:53 AM

బానిస కార్మిక వ్యవస్థ పై అవగాహనా సదస్సు

బానిస కార్మిక వ్యవస్థ పై అవగాహనా సదస్సు

బానిస కార్మిక వ్యవస్థ పై అవగాహనా సదస్సు
June 02, 2026 01:09 PM 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని జిల్లా పోలీసు కార్యాలయంలో బానిస కార్మిక వ్యవస్థ నిర్మూలన చట్టం–1976పై అవగాహన సదస్సు నిర్వహించారు. రూరల్ అండ్ ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎస్పీ సతీశ్ కుమార్, ఏఎస్పీ అంకితా సూరన ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎస్పీ సతీశ్ కుమార్ మాట్లాడుతూ, బానిస కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. వెట్టి చాకిరీకి గురయ్యే వారిని గుర్తించి రక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. జిల్లాలో బానిస కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపడతామని, బాధితులకు అవసరమైన సహాయం అందిస్తామని తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News