Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కన్నతల్లిని, కళ్లులేని అన్నను కాటేసిన కనికరం లేని చెల్లి! ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! మాజీ మంత్రి పల్లె ని కలిసిన టీడీపీ అధ్యక్షురాలు పర్వీన్ భాను ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ “అంధకారంలో వెలుగైన మహనీయుడు: అంబేద్కర్ చూపిన సమానత్వ దారి” – డి.డి. దాస్ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 20, 2026 12:08 AM

బాల్య స్నేహితుడికి అండగా నిలిచిన చిన్ననాటి మిత్రులు

బాల్య స్నేహితుడికి అండగా నిలిచిన చిన్ననాటి మిత్రులు

బాల్య స్నేహితుడికి అండగా నిలిచిన చిన్ననాటి మిత్రులు
April 19, 2026 10:23 PM 3 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

మిత్రుడికి అండగా నిలిచిన బాల్య స్నేహితులు

మునగాల మండల పరిధిలోని నర్సింహులగూడెం జడ్పీహెచ్ఎస్ పాఠశాల 1999-2003 బ్యాచ్ విద్యార్థులు తమ స్నేహాన్ని చాటుకున్నారు. తమ బాల్య మిత్రుడు ఎస్కే రఫీ భార్య సైదాబీ మరణించిన విషయం తెలుసుకున్న తోటి స్నేహితులు, ఆదివారం నర్సింహులగూడెం గ్రామంలో ఆ కుటుంబాన్ని పరామర్శించి రూ.50 వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు. స్నేహం కన్నా గొప్ప బంధం లేదని, ఆపదలో ఉన్న మిత్రుడికి భవిష్యత్తులోనూ అండగా ఉంటామని వారు భరోసా ఇచ్చారు. వీరి దాతృత్వాన్ని గ్రామస్థులు ఎంతగానో అభినందించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News