Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లెక్కల మాస్టారైన జిల్లా కలెక్టర్ 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 02, 2026 02:47 AM

బాల్య స్నేహితుడికి అండగా నిలిచిన చిన్ననాటి మిత్రులు

బాల్య స్నేహితుడికి అండగా నిలిచిన చిన్ననాటి మిత్రులు

బాల్య స్నేహితుడికి అండగా నిలిచిన చిన్ననాటి మిత్రులు
April 19, 2026 10:23 PM 81 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

మిత్రుడికి అండగా నిలిచిన బాల్య స్నేహితులు

మునగాల మండల పరిధిలోని నర్సింహులగూడెం జడ్పీహెచ్ఎస్ పాఠశాల 1999-2003 బ్యాచ్ విద్యార్థులు తమ స్నేహాన్ని చాటుకున్నారు. తమ బాల్య మిత్రుడు ఎస్కే రఫీ భార్య సైదాబీ మరణించిన విషయం తెలుసుకున్న తోటి స్నేహితులు, ఆదివారం నర్సింహులగూడెం గ్రామంలో ఆ కుటుంబాన్ని పరామర్శించి రూ.50 వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు. స్నేహం కన్నా గొప్ప బంధం లేదని, ఆపదలో ఉన్న మిత్రుడికి భవిష్యత్తులోనూ అండగా ఉంటామని వారు భరోసా ఇచ్చారు. వీరి దాతృత్వాన్ని గ్రామస్థులు ఎంతగానో అభినందించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News