Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 24, 2026 11:19 PM

బైక్‌ను ఢీకొట్టిన లారీ... దంపతులతోపాటు కుమార్తె మృతి

బైక్‌ను ఢీకొట్టిన లారీ... దంపతులతోపాటు కుమార్తె మృతి

బైక్‌ను ఢీకొట్టిన లారీ... దంపతులతోపాటు కుమార్తె మృతి
21-04-2026 53 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చిత్తూరు జిల్లా: ఘోర రోడ్డు ప్రమాదం జిల్లాలో విషాదాన్ని నింపింది. బైక్‌పై వెళ్తున్న కుటుంబాన్ని ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో దంపతులు, వారి చిన్నారి కుమార్తె అక్కడికక్కడే మృతి చెందారు.

చింతలగుంట గ్రామానికి చెందిన హేమచంద్ర (40), సరస్వతి (36) దంపతులు తమ కుమార్తె లలిత (10)తో కలిసి యడగుర్కి గ్రామానికి బైక్‌పై బయలుదేరారు. మార్గమధ్యంలో కొమ్మరమడుగు గ్రామ సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ అదుపుతప్పి వారి బైక్‌ను ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ముగ్గురూ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఒక్కసారిగా కుటుంబం అంతరించిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుల బంధువులు, స్థానికులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Sthanikam

బైక్‌ను ఢీకొట్టిన లారీ... దంపతులతోపాటు కుమార్తె మృతి

Article Image

చిత్తూరు జిల్లా: ఘోర రోడ్డు ప్రమాదం జిల్లాలో విషాదాన్ని నింపింది. బైక్‌పై వెళ్తున్న కుటుంబాన్ని ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో దంపతులు, వారి చిన్నారి కుమార్తె అక్కడికక్కడే మృతి చెందారు.

చింతలగుంట గ్రామానికి చెందిన హేమచంద్ర (40), సరస్వతి (36) దంపతులు తమ కుమార్తె లలిత (10)తో కలిసి యడగుర్కి గ్రామానికి బైక్‌పై బయలుదేరారు. మార్గమధ్యంలో కొమ్మరమడుగు గ్రామ సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ అదుపుతప్పి వారి బైక్‌ను ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ముగ్గురూ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఒక్కసారిగా కుటుంబం అంతరించిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుల బంధువులు, స్థానికులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News