Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేణుక ఎల్లమ్మ సన్నిధిలో బాలుడి అన్నప్రాశన. డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 25, 2026 08:25 PM

బహుజన ఉద్యమానికి మార్గదర్శకుడు, మహానేత మన్యవర్ కాన్షిరాం

బహుజన ఉద్యమానికి మార్గదర్శకుడు, మహానేత మన్యవర్ కాన్షిరాం

  బహుజన ఉద్యమానికి మార్గదర్శకుడు, మహానేత మన్యవర్ కాన్షిరాం
March 16, 2026 05:32 AM 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Rangareddy dist
RAPOLU LINGASWAMY

బహుజన ఉద్యమానికి మార్గదర్శకుడు, మహానేత మన్యవర్ కాన్షిరాం 92వ జయంతి సందర్భంగా దళిత రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో కర్మన్ ఘట్ని లో ఘనంగా వాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు కాన్షిరాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు.

కార్యక్రమం సందర్భంగా ఆరోగ్య శిబిరం (హెల్త్ క్యాంపు) నిర్వహించారు. సమాజ సేవలో భాగంగా నాయకులు, కమిటీ సభ్యులు స్వచ్ఛందంగా రక్తదానం చేసి సేవాభావాన్ని చాటుకున్నారు.

ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు బి. సురేష్, ఉపాధ్యక్షులు ఆడపు లక్ష్మణ్, మహిళా అధ్యక్షురాలు అరుణతో పాటు నాయకులు ఎ. మధు, వినోద్, రాజేష్, నరేష్, నక్క కృష్ణ, ఇస్లావత్ నరేష్ తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News