Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాలుజారి బావిలో పడిన బాలికలు.. కాపాడబోయిన తల్లితో సహా ముగ్గురు దుర్మరణం సోమందేపల్లి మండలంలో కిశోరి వికాసం శిక్షణ డప్పూర్ గ్రామ శివారులో ఘనంగా బీరప్ప స్వామి – కామరాతి దేవి కళ్యాణ మహోత్సవం పేగుబంధం రాసిన మరణ శాసనం జబల్‌పూర్ విషాదం. రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 05, 2026 10:01 PM

బహుజన ఉద్యమానికి మార్గదర్శకుడు, మహానేత మన్యవర్ కాన్షిరాం

బహుజన ఉద్యమానికి మార్గదర్శకుడు, మహానేత మన్యవర్ కాన్షిరాం

  బహుజన ఉద్యమానికి మార్గదర్శకుడు, మహానేత మన్యవర్ కాన్షిరాం
March 16, 2026 05:32 AM 17 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Rangareddy dist
RAPOLU LINGASWAMY

బహుజన ఉద్యమానికి మార్గదర్శకుడు, మహానేత మన్యవర్ కాన్షిరాం 92వ జయంతి సందర్భంగా దళిత రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో కర్మన్ ఘట్ని లో ఘనంగా వాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు కాన్షిరాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు.

కార్యక్రమం సందర్భంగా ఆరోగ్య శిబిరం (హెల్త్ క్యాంపు) నిర్వహించారు. సమాజ సేవలో భాగంగా నాయకులు, కమిటీ సభ్యులు స్వచ్ఛందంగా రక్తదానం చేసి సేవాభావాన్ని చాటుకున్నారు.

ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు బి. సురేష్, ఉపాధ్యక్షులు ఆడపు లక్ష్మణ్, మహిళా అధ్యక్షురాలు అరుణతో పాటు నాయకులు ఎ. మధు, వినోద్, రాజేష్, నరేష్, నక్క కృష్ణ, ఇస్లావత్ నరేష్ తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News