Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 02:49 AM

బహుజన ఉద్యమానికి మార్గదర్శకుడు, మహానేత మన్యవర్ కాన్షిరాం

బహుజన ఉద్యమానికి మార్గదర్శకుడు, మహానేత మన్యవర్ కాన్షిరాం

  బహుజన ఉద్యమానికి మార్గదర్శకుడు, మహానేత మన్యవర్ కాన్షిరాం
16-03-2026 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Rangareddy dist
RAPOLU LINGASWAMY

బహుజన ఉద్యమానికి మార్గదర్శకుడు, మహానేత మన్యవర్ కాన్షిరాం 92వ జయంతి సందర్భంగా దళిత రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో కర్మన్ ఘట్ని లో ఘనంగా వాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు కాన్షిరాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు.

కార్యక్రమం సందర్భంగా ఆరోగ్య శిబిరం (హెల్త్ క్యాంపు) నిర్వహించారు. సమాజ సేవలో భాగంగా నాయకులు, కమిటీ సభ్యులు స్వచ్ఛందంగా రక్తదానం చేసి సేవాభావాన్ని చాటుకున్నారు.

ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు బి. సురేష్, ఉపాధ్యక్షులు ఆడపు లక్ష్మణ్, మహిళా అధ్యక్షురాలు అరుణతో పాటు నాయకులు ఎ. మధు, వినోద్, రాజేష్, నరేష్, నక్క కృష్ణ, ఇస్లావత్ నరేష్ తదితరులు పాల్గొన్నారు.


Sthanikam

బహుజన ఉద్యమానికి మార్గదర్శకుడు, మహానేత మన్యవర్ కాన్షిరాం

Article Image

బహుజన ఉద్యమానికి మార్గదర్శకుడు, మహానేత మన్యవర్ కాన్షిరాం 92వ జయంతి సందర్భంగా దళిత రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో కర్మన్ ఘట్ని లో ఘనంగా వాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు కాన్షిరాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు.

కార్యక్రమం సందర్భంగా ఆరోగ్య శిబిరం (హెల్త్ క్యాంపు) నిర్వహించారు. సమాజ సేవలో భాగంగా నాయకులు, కమిటీ సభ్యులు స్వచ్ఛందంగా రక్తదానం చేసి సేవాభావాన్ని చాటుకున్నారు.

ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు బి. సురేష్, ఉపాధ్యక్షులు ఆడపు లక్ష్మణ్, మహిళా అధ్యక్షురాలు అరుణతో పాటు నాయకులు ఎ. మధు, వినోద్, రాజేష్, నరేష్, నక్క కృష్ణ, ఇస్లావత్ నరేష్ తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News