Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 03:46 PM

ఆయకట్టుకు శాశ్వత స్థిరీకరణ కావాలి మంత్రి ఉత్తమ్‌ను కలిసిన ఎంపీ చామల

ఆయకట్టుకు శాశ్వత స్థిరీకరణ కావాలి మంత్రి ఉత్తమ్‌ను కలిసిన ఎంపీ చామల

ఆయకట్టుకు శాశ్వత స్థిరీకరణ కావాలి మంత్రి ఉత్తమ్‌ను కలిసిన ఎంపీ చామల
04-03-2026 38 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సిద్దిపేట జిల్లా పరిధిలోని రంగనాయక సాగర్ రిజర్వాయర్ డి–10 కాలువ నుంచి జనగామ నియోజకవర్గం కొమురవెల్లి మండలం తపాస్‌పల్లి రిజర్వాయర్ డి–3 కాలువ కింద ఉన్న ఆయకట్టును శాశ్వతంగా స్థిరీకరించాలని భువనగిరి పార్లమెంటు సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి కోరారు.

బుధవారం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. దూల్మిట్ట, చేర్యాల మండలాల పరిధిలోని కమలాయపల్లి, అర్జున్‌పట్ల, ఆకునూరు, జాలపల్లి, లింగాపూర్, దూల్మిట్ట గ్రామాలకు చెందిన సుమారు 7 వేల ఎకరాల సాగుభూమి రంగనాయక సాగర్ డి–10 కాలువ కింద శాశ్వతంగా చేర్చేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

గతంలో ప్రజల అవసరాల మేరకు ఎంపీ వినతిపై మంత్రి తాత్కాలిక జీవో జారీ చేసి నీటి సరఫరాకు అనుమతి ఇచ్చిన విషయం గుర్తు చేశారు. అయితే రాబోయే ఎండాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని చెరువులకు నిరంతర నీటి సరఫరా జరిగేలా తాత్కాలిక ఉత్తర్వుల స్థానంలో శాశ్వత జీవో జారీ చేయాలని కోరారు.

Sthanikam

ఆయకట్టుకు శాశ్వత స్థిరీకరణ కావాలి మంత్రి ఉత్తమ్‌ను కలిసిన ఎంపీ చామల

Article Image

సిద్దిపేట జిల్లా పరిధిలోని రంగనాయక సాగర్ రిజర్వాయర్ డి–10 కాలువ నుంచి జనగామ నియోజకవర్గం కొమురవెల్లి మండలం తపాస్‌పల్లి రిజర్వాయర్ డి–3 కాలువ కింద ఉన్న ఆయకట్టును శాశ్వతంగా స్థిరీకరించాలని భువనగిరి పార్లమెంటు సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి కోరారు.

బుధవారం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. దూల్మిట్ట, చేర్యాల మండలాల పరిధిలోని కమలాయపల్లి, అర్జున్‌పట్ల, ఆకునూరు, జాలపల్లి, లింగాపూర్, దూల్మిట్ట గ్రామాలకు చెందిన సుమారు 7 వేల ఎకరాల సాగుభూమి రంగనాయక సాగర్ డి–10 కాలువ కింద శాశ్వతంగా చేర్చేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

గతంలో ప్రజల అవసరాల మేరకు ఎంపీ వినతిపై మంత్రి తాత్కాలిక జీవో జారీ చేసి నీటి సరఫరాకు అనుమతి ఇచ్చిన విషయం గుర్తు చేశారు. అయితే రాబోయే ఎండాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని చెరువులకు నిరంతర నీటి సరఫరా జరిగేలా తాత్కాలిక ఉత్తర్వుల స్థానంలో శాశ్వత జీవో జారీ చేయాలని కోరారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News