Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పీఎం విశ్వకర్మ యోజనతో చేతివృత్తిదారులకు అండగా కేంద్ర ప్రభుత్వం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఐదు కొత్త కోర్సులకు యూజీసీ గ్రీన్ సిగ్నల్..! లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 22, 2026 07:27 PM

అత్యవసర సేవలను దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తప్పవు: ఎస్ఐ దోమ సుజిత్

అత్యవసర సేవలను దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తప్పవు: ఎస్ఐ దోమ సుజిత్

అత్యవసర సేవలను దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తప్పవు: ఎస్ఐ దోమ సుజిత్
July 22, 2026 05:47 PM 24 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

హద్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వడ్డి గ్రామానికి చెందిన బోజ్‌గొండ మారుతి మద్యం మత్తులో పలుమార్లు అత్యవసర సేవల 100 నంబర్‌కు అనవసరంగా ఫోన్ కాల్స్ చేసి పోలీసు సేవలకు అంతరాయం కలిగించినట్లు గుర్తించిన పోలీసులు అతనిపై ఈ-పెట్టి కేసు నమోదు చేశారు. అత్యవసర సేవల నంబర్లు ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణ కోసం మాత్రమే వినియోగించాలని, సరదా కోసం లేదా మద్యం మత్తులో తప్పుడు కాల్స్ చేయడం చట్టరీత్యా శిక్షార్హమని హద్నూర్ ఎస్‌ఐ దోమ సుజిత్ తెలిపారు. ప్రజలు అత్యవసర సేవలను బాధ్యతాయుతంగా వినియోగించి పోలీసు సేవలకు ఆటంకం కలిగించవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News