PRINT TIME: April 17, 2026 08:19 PM
అస్వస్థతతో ఉన్న స్వామిని పరామర్శించిన గొంగిడి సునిత
అస్వస్థతతో ఉన్న స్వామిని పరామర్శించిన గొంగిడి సునిత
April 17, 2026 07:11 PM
11 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
యశోద ఆసుపత్రిలో చికిత్సపై వైద్యులతో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే
సికింద్రాబాద్: యాదగిరిగుట్ట బీఆర్ఎస్ పార్టీ పట్టణ జనరల్ సెక్రటరీ పాపట్ల నరహరి తండ్రి పాపట్ల స్వామి అనారోగ్యంతో సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న మాజీ ప్రభుత్వ విప్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునిత మహేందర్ రెడ్డి ఆసుపత్రికి వెళ్లి స్వామిని పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అందుతున్న వైద్య సేవలపై వైద్యులతో మాట్లాడి, మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. కుటుంబ సభ్యులను పరామర్శిస్తూ ధైర్యం చెప్పారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి