PRINT TIME: July 12, 2026 12:54 AM
అరుదైన పక్షి, ముట్టుకుంటే మటాషే!
అరుదైన పక్షి, ముట్టుకుంటే మటాషే!
February 18, 2026 08:45 AM
64 Views
స్థానికం ప్రతినిధి :
ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY
ప్రకృతిలో పాములు, కప్పలు విషపూరితంగా ఉండటం మనకు తెలుసు, కానీ న్యూగినియా అడవుల్లో కనిపించే 'హుడెడ్ పిటోహుయ్' అనే పక్షి అత్యంత ప్రమాదకరమైనది.
నారింజ, నలుపురంగుల్లో అందంగా కనిపించే ఈపక్షి ఈకలు, చర్మం,మాంసంలో 'బాట్రాకోటాక్సిన్' అనే శక్తివంతమైన విషం ఉంటుంది.
దీనిని తాకినా లేదా తిన్నా తీవ్రమైన నాడీ సంబంధిత సమస్యలు, తిమ్మిరి, చివరకు పక్షవాతం వచ్చే అవకాశం ఉంది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి