Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పోలీసుల ఆరోగ్యరక్షణకు ‘సహస్ర’ అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 03:50 PM

అరుదైన పక్షి, ముట్టుకుంటే మటాషే!

అరుదైన పక్షి, ముట్టుకుంటే మటాషే!

అరుదైన పక్షి, ముట్టుకుంటే మటాషే!
February 18, 2026 08:45 AM 59 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ప్రకృతిలో పాములు, కప్పలు విషపూరితంగా ఉండటం మనకు తెలుసు, కానీ న్యూగినియా అడవుల్లో కనిపించే 'హుడెడ్ పిటోహుయ్' అనే పక్షి అత్యంత ప్రమాదకరమైనది.

నారింజ, నలుపురంగుల్లో అందంగా కనిపించే ఈపక్షి ఈకలు, చర్మం,మాంసంలో 'బాట్రాకోటాక్సిన్' అనే శక్తివంతమైన విషం ఉంటుంది.

దీనిని తాకినా లేదా తిన్నా తీవ్రమైన నాడీ సంబంధిత సమస్యలు, తిమ్మిరి, చివరకు పక్షవాతం వచ్చే అవకాశం ఉంది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News