Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 05:28 AM

అరుదైన పక్షి, ముట్టుకుంటే మటాషే!

అరుదైన పక్షి, ముట్టుకుంటే మటాషే!

అరుదైన పక్షి, ముట్టుకుంటే మటాషే!
18-02-2026 68 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ప్రకృతిలో పాములు, కప్పలు విషపూరితంగా ఉండటం మనకు తెలుసు, కానీ న్యూగినియా అడవుల్లో కనిపించే 'హుడెడ్ పిటోహుయ్' అనే పక్షి అత్యంత ప్రమాదకరమైనది.

నారింజ, నలుపురంగుల్లో అందంగా కనిపించే ఈపక్షి ఈకలు, చర్మం,మాంసంలో 'బాట్రాకోటాక్సిన్' అనే శక్తివంతమైన విషం ఉంటుంది.

దీనిని తాకినా లేదా తిన్నా తీవ్రమైన నాడీ సంబంధిత సమస్యలు, తిమ్మిరి, చివరకు పక్షవాతం వచ్చే అవకాశం ఉంది.

Sthanikam

అరుదైన పక్షి, ముట్టుకుంటే మటాషే!

Article Image

ప్రకృతిలో పాములు, కప్పలు విషపూరితంగా ఉండటం మనకు తెలుసు, కానీ న్యూగినియా అడవుల్లో కనిపించే 'హుడెడ్ పిటోహుయ్' అనే పక్షి అత్యంత ప్రమాదకరమైనది.

నారింజ, నలుపురంగుల్లో అందంగా కనిపించే ఈపక్షి ఈకలు, చర్మం,మాంసంలో 'బాట్రాకోటాక్సిన్' అనే శక్తివంతమైన విషం ఉంటుంది.

దీనిని తాకినా లేదా తిన్నా తీవ్రమైన నాడీ సంబంధిత సమస్యలు, తిమ్మిరి, చివరకు పక్షవాతం వచ్చే అవకాశం ఉంది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News