Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యోగ కార్యక్రమంలో పాల్గొన్న సత్యసాయి జిల్లా అధికారులు ప్రజా పాలన వేదికగా రోడ్డు భద్రత సందేశం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 10, 2026 03:22 PM

ఆరెగూడెంలో శ్రీ సీతారామచంద్ర స్వామి, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల ప్రతిష్ఠా మహోత్సవం

ఆరెగూడెంలో శ్రీ సీతారామచంద్ర స్వామి, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల ప్రతిష్ఠా మహోత్సవం

ఆరెగూడెంలో శ్రీ సీతారామచంద్ర స్వామి, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల ప్రతిష్ఠా మహోత్సవం
April 17, 2026 08:22 PM 24 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మండలం ఆరెగూడెం గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి సహిత శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం ఈ నెల 18వ తేదీ నుండి 20వ తేదీ వరకు ఘనంగా నిర్వహించనున్నట్లు గ్రామ సర్పంచ్ నాగంపల్లి శ్యాంసుందర్ తెలిపారు.

ఈ సందర్భంగా 18వ తేదీ శనివారం ఉదయం పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. అనంతరం మూడు రోజుల పాటు వివిధ ధార్మిక కార్యక్రమాలు నిర్వహించబడతాయి. 20వ తేదీ సోమవారం నాడు స్వామివారి విగ్రహాల ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించి, భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.

ఈ మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆయన కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News