Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు కోదాడలో హిందూ సమ్మేళనం.... రైతు కుటుంబానికి అండగా రెడ్స్ సంస్థ ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ “అంధకారంలో వెలుగైన మహనీయుడు: అంబేద్కర్ చూపిన సమానత్వ దారి” – డి.డి. దాస్ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు సన్‌రైజర్స్ 'ఉపేషారు'.. కుర్రాళ్ల దెబ్బకు రాజస్థాన్ విలవిల! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 17, 2026 09:59 PM

ఆరెగూడెంలో శ్రీ సీతారామచంద్ర స్వామి, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల ప్రతిష్ఠా మహోత్సవం

ఆరెగూడెంలో శ్రీ సీతారామచంద్ర స్వామి, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల ప్రతిష్ఠా మహోత్సవం

ఆరెగూడెంలో శ్రీ సీతారామచంద్ర స్వామి, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల ప్రతిష్ఠా మహోత్సవం
April 17, 2026 08:22 PM 6 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మండలం ఆరెగూడెం గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి సహిత శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం ఈ నెల 18వ తేదీ నుండి 20వ తేదీ వరకు ఘనంగా నిర్వహించనున్నట్లు గ్రామ సర్పంచ్ నాగంపల్లి శ్యాంసుందర్ తెలిపారు.

ఈ సందర్భంగా 18వ తేదీ శనివారం ఉదయం పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. అనంతరం మూడు రోజుల పాటు వివిధ ధార్మిక కార్యక్రమాలు నిర్వహించబడతాయి. 20వ తేదీ సోమవారం నాడు స్వామివారి విగ్రహాల ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించి, భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.

ఈ మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆయన కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News