Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 07:28 AM

ఆరెగూడెంలో శ్రీ సీతారామచంద్ర స్వామి, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల ప్రతిష్ఠా మహోత్సవం

ఆరెగూడెంలో శ్రీ సీతారామచంద్ర స్వామి, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల ప్రతిష్ఠా మహోత్సవం

ఆరెగూడెంలో శ్రీ సీతారామచంద్ర స్వామి, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల ప్రతిష్ఠా మహోత్సవం
17-04-2026 32 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మండలం ఆరెగూడెం గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి సహిత శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం ఈ నెల 18వ తేదీ నుండి 20వ తేదీ వరకు ఘనంగా నిర్వహించనున్నట్లు గ్రామ సర్పంచ్ నాగంపల్లి శ్యాంసుందర్ తెలిపారు.

ఈ సందర్భంగా 18వ తేదీ శనివారం ఉదయం పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. అనంతరం మూడు రోజుల పాటు వివిధ ధార్మిక కార్యక్రమాలు నిర్వహించబడతాయి. 20వ తేదీ సోమవారం నాడు స్వామివారి విగ్రహాల ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించి, భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.

ఈ మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆయన కోరారు.

Sthanikam

ఆరెగూడెంలో శ్రీ సీతారామచంద్ర స్వామి, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల ప్రతిష్ఠా మహోత్సవం

Article Image

చిట్యాల మండలం ఆరెగూడెం గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి సహిత శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం ఈ నెల 18వ తేదీ నుండి 20వ తేదీ వరకు ఘనంగా నిర్వహించనున్నట్లు గ్రామ సర్పంచ్ నాగంపల్లి శ్యాంసుందర్ తెలిపారు.

ఈ సందర్భంగా 18వ తేదీ శనివారం ఉదయం పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. అనంతరం మూడు రోజుల పాటు వివిధ ధార్మిక కార్యక్రమాలు నిర్వహించబడతాయి. 20వ తేదీ సోమవారం నాడు స్వామివారి విగ్రహాల ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించి, భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.

ఈ మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆయన కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News