ఆరెగూడెంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ
ఆరెగూడెంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ
Komidala Mahender reddy
చిట్యాల మండలం ఆరెగూడెం గ్రామంలో భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. గ్రామ సర్పంచ్ నాగంపల్లి శ్యామ్ సుందర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. సమాజంలో సమానత్వం, న్యాయం కోసం ఆయన చేసిన కృషిని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో పంచాయతి కార్యదర్శి శారద, వార్డ్ మెంబర్స్ రాచమల్ల మహేష్, నందిపాటి శీను, సాపిడి రామకృష్ణ, సప్పిడి విజయ్, లేడే అనిత, గ్రామ పెద్దలు సప్పిడి లక్ష్మారెడ్డి, కోమటిరెడ్డి ప్రతాప్ రెడ్డి, ఆరూరి కృష్ణయ్య, లడే శీను, మురాల శేఖర్, సాపిడి నరసింహ, సాపిడి అశోక్ తదితరులు పాల్గొన్నారు.గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున హాజరై వేడుకలను విజయవంతం చేశారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి