Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉత్తటూర్‌లో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు అంబేడ్కర్: పుస్తకాలలో కాదు, ప్రస్తుత సమాజంలో పునర్జన్మ పొందాల్సిన ఆలోచన” హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం.. కోర్టుల కంటే మీరే ఎక్కువా..? సన్‌రైజర్స్ 'ఉపేషారు'.. కుర్రాళ్ల దెబ్బకు రాజస్థాన్ విలవిల! కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 14, 2026 06:30 PM

ఆరెగూడెంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ

ఆరెగూడెంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ

ఆరెగూడెంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ
April 14, 2026 01:24 PM 7 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మండలం ఆరెగూడెం గ్రామంలో భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. గ్రామ సర్పంచ్ నాగంపల్లి శ్యామ్ సుందర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. సమాజంలో సమానత్వం, న్యాయం కోసం ఆయన చేసిన కృషిని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో పంచాయతి కార్యదర్శి శారద, వార్డ్ మెంబర్స్ రాచమల్ల మహేష్, నందిపాటి శీను, సాపిడి రామకృష్ణ, సప్పిడి విజయ్, లేడే అనిత, గ్రామ పెద్దలు సప్పిడి లక్ష్మారెడ్డి, కోమటిరెడ్డి ప్రతాప్ రెడ్డి, ఆరూరి కృష్ణయ్య, లడే శీను, మురాల శేఖర్, సాపిడి నరసింహ, సాపిడి అశోక్ తదితరులు పాల్గొన్నారు.గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున హాజరై వేడుకలను విజయవంతం చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News