Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనుల జాప్యంపై కలెక్టర్ అసంతృప్తి కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 31, 2026 10:35 PM

అర్హులైన ఉద్యమకారులకు న్యాయం చేయాలి..

అర్హులైన ఉద్యమకారులకు న్యాయం చేయాలి..

అర్హులైన ఉద్యమకారులకు న్యాయం చేయాలి..
May 31, 2026 07:37 PM 26 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోరుతూ సాగించిన పోరాటంలో అర్హత కలిగిన ప్రతి ఒక్క ఉద్యమకారుడిని గుర్తించి తగిన న్యాయం చేయాలని తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల హక్కుల సాధన సమితి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సభ్యులు మోతే శోభన్ రెడ్డికి రాష్ట్ర అధ్యక్షులు రొక్కం లక్ష్మారెడ్డి ప్రధాన కార్యదర్శి రుద్రాల స్వామి మాదిగ, ఉపాధ్యక్షులు సపావత్ మోహన్ నాయక్, గౌరవ అధ్యక్షుడు డబ్బికార్ మధుసూదన్ లు ఉద్యమకారుల సంక్షేమానికి తీసుకోవలసిన పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందించారు. ఉద్యమ సమయంలో ఎన్నో అవమానాలు కష్టాలు కేసులు ఎదుర్కొని పోరాటం చేశామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యమకారులను గుర్తించాలని కమిటీ వేయడం శుభసూచకమన్నారు. ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయానికి ప్రతి ఉద్యమకారుడు ఆనందం వ్యక్తపరుస్తున్నారని తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News