Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 03:50 AM

అర్హులైన ఉద్యమకారులకు న్యాయం చేయాలి..

అర్హులైన ఉద్యమకారులకు న్యాయం చేయాలి..

అర్హులైన ఉద్యమకారులకు న్యాయం చేయాలి..
31-05-2026 43 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోరుతూ సాగించిన పోరాటంలో అర్హత కలిగిన ప్రతి ఒక్క ఉద్యమకారుడిని గుర్తించి తగిన న్యాయం చేయాలని తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల హక్కుల సాధన సమితి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సభ్యులు మోతే శోభన్ రెడ్డికి రాష్ట్ర అధ్యక్షులు రొక్కం లక్ష్మారెడ్డి ప్రధాన కార్యదర్శి రుద్రాల స్వామి మాదిగ, ఉపాధ్యక్షులు సపావత్ మోహన్ నాయక్, గౌరవ అధ్యక్షుడు డబ్బికార్ మధుసూదన్ లు ఉద్యమకారుల సంక్షేమానికి తీసుకోవలసిన పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందించారు. ఉద్యమ సమయంలో ఎన్నో అవమానాలు కష్టాలు కేసులు ఎదుర్కొని పోరాటం చేశామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యమకారులను గుర్తించాలని కమిటీ వేయడం శుభసూచకమన్నారు. ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయానికి ప్రతి ఉద్యమకారుడు ఆనందం వ్యక్తపరుస్తున్నారని తెలిపారు.

Sthanikam

అర్హులైన ఉద్యమకారులకు న్యాయం చేయాలి..

Article Image

తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోరుతూ సాగించిన పోరాటంలో అర్హత కలిగిన ప్రతి ఒక్క ఉద్యమకారుడిని గుర్తించి తగిన న్యాయం చేయాలని తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల హక్కుల సాధన సమితి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సభ్యులు మోతే శోభన్ రెడ్డికి రాష్ట్ర అధ్యక్షులు రొక్కం లక్ష్మారెడ్డి ప్రధాన కార్యదర్శి రుద్రాల స్వామి మాదిగ, ఉపాధ్యక్షులు సపావత్ మోహన్ నాయక్, గౌరవ అధ్యక్షుడు డబ్బికార్ మధుసూదన్ లు ఉద్యమకారుల సంక్షేమానికి తీసుకోవలసిన పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందించారు. ఉద్యమ సమయంలో ఎన్నో అవమానాలు కష్టాలు కేసులు ఎదుర్కొని పోరాటం చేశామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యమకారులను గుర్తించాలని కమిటీ వేయడం శుభసూచకమన్నారు. ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయానికి ప్రతి ఉద్యమకారుడు ఆనందం వ్యక్తపరుస్తున్నారని తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News