Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లెక్కల మాస్టారైన జిల్లా కలెక్టర్ 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 01, 2026 11:23 PM

ఆపదమిత్ర వాలంటీర్ల చలివేంద్ర ప్రారంభం.

ఆపదమిత్ర వాలంటీర్ల చలివేంద్ర ప్రారంభం.

ఆపదమిత్ర వాలంటీర్ల చలివేంద్ర ప్రారంభం.
April 17, 2026 08:39 PM 66 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కలెక్టరేట్ వద్ద దాహార్తి తీర్చే సేవలు ప్రారంభం

నల్లగొండ జిల్లా : వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కలెక్టరేట్ సమీపంలో ఆపదమిత్ర వాలంటీర్ల ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని డిఆర్డిఏ అధికారి శేఖర్ రెడ్డి ప్రారంభించారు.

వేసవి కాలంలో ప్రతిరోజూ కలెక్టర్ కార్యాలయానికి సమస్యల పరిష్కారం కోసం వందలాది మంది ప్రజలు వస్తుండటంతో వారికి తాగునీరు అందించాలనే ఉద్దేశంతో ఈ సేవలను ప్రారంభించినట్లు వాలంటీర్లు తెలిపారు. ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడం తమ బాధ్యతగా భావించి ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ సిస్టమ్ ఆపరేటర్ విష్ణు, ఆపదమిత్ర వాలంటీర్లు గోనె కరుణాకర్, కందుల శివకుమార్, లక్ష్మణ్ నాయక్, స్వాతి, వెంకట్, సామ్యూల్, రవి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News