Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 10:20 PM

ఆపదమిత్ర వాలంటీర్ల చలివేంద్ర ప్రారంభం.

ఆపదమిత్ర వాలంటీర్ల చలివేంద్ర ప్రారంభం.

ఆపదమిత్ర వాలంటీర్ల చలివేంద్ర ప్రారంభం.
17-04-2026 73 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కలెక్టరేట్ వద్ద దాహార్తి తీర్చే సేవలు ప్రారంభం

నల్లగొండ జిల్లా : వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కలెక్టరేట్ సమీపంలో ఆపదమిత్ర వాలంటీర్ల ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని డిఆర్డిఏ అధికారి శేఖర్ రెడ్డి ప్రారంభించారు.

వేసవి కాలంలో ప్రతిరోజూ కలెక్టర్ కార్యాలయానికి సమస్యల పరిష్కారం కోసం వందలాది మంది ప్రజలు వస్తుండటంతో వారికి తాగునీరు అందించాలనే ఉద్దేశంతో ఈ సేవలను ప్రారంభించినట్లు వాలంటీర్లు తెలిపారు. ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడం తమ బాధ్యతగా భావించి ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ సిస్టమ్ ఆపరేటర్ విష్ణు, ఆపదమిత్ర వాలంటీర్లు గోనె కరుణాకర్, కందుల శివకుమార్, లక్ష్మణ్ నాయక్, స్వాతి, వెంకట్, సామ్యూల్, రవి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఆపదమిత్ర వాలంటీర్ల చలివేంద్ర ప్రారంభం.

Article Image

కలెక్టరేట్ వద్ద దాహార్తి తీర్చే సేవలు ప్రారంభం

నల్లగొండ జిల్లా : వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కలెక్టరేట్ సమీపంలో ఆపదమిత్ర వాలంటీర్ల ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని డిఆర్డిఏ అధికారి శేఖర్ రెడ్డి ప్రారంభించారు.

వేసవి కాలంలో ప్రతిరోజూ కలెక్టర్ కార్యాలయానికి సమస్యల పరిష్కారం కోసం వందలాది మంది ప్రజలు వస్తుండటంతో వారికి తాగునీరు అందించాలనే ఉద్దేశంతో ఈ సేవలను ప్రారంభించినట్లు వాలంటీర్లు తెలిపారు. ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడం తమ బాధ్యతగా భావించి ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ సిస్టమ్ ఆపరేటర్ విష్ణు, ఆపదమిత్ర వాలంటీర్లు గోనె కరుణాకర్, కందుల శివకుమార్, లక్ష్మణ్ నాయక్, స్వాతి, వెంకట్, సామ్యూల్, రవి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News