Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వన మహోత్సవంలో మొక్కలు నాటిన సర్పంచ్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 04:37 PM

ఆపదమిత్ర శిక్షణలో పాల్గొన్న విద్యార్థికి గవర్నర్ ప్రశంసాపత్రం

ఆపదమిత్ర శిక్షణలో పాల్గొన్న విద్యార్థికి గవర్నర్ ప్రశంసాపత్రం

ఆపదమిత్ర శిక్షణలో పాల్గొన్న విద్యార్థికి గవర్నర్ ప్రశంసాపత్రం
08-03-2026 32 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: ఉస్మానియా యూనివర్సిటీలో ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన వారం రోజుల ఆపదమిత్ర శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థి సురేష్ గవర్నర్ చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకున్నారు. సురేష్ బీఏ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు.

కళాశాల తరఫున అభినందనలు

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య డాక్టర్ రాహత్ ఖాన్ విద్యార్థి సురేష్‌తో పాటు వారికి నాయకత్వం వహించిన ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ తాటిశెట్టి శ్రీనివాసులను అభినందించారు.

పదిమంది విద్యార్థుల పాల్గొనం

రామన్నపేట డిగ్రీ కళాశాల నుంచి ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ తాటిశెట్టి శ్రీనివాసుల నాయకత్వంలో మొత్తం పదిమంది విద్యార్థులు ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఆపద సమయంలో స్పందనపై శిక్షణ

ఆపద సమయంలో ప్రజలను రక్షించే విధానం, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలపై విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగకరంగా ఉందని పాల్గొన్న విద్యార్థులు తెలిపారు.

Sthanikam

ఆపదమిత్ర శిక్షణలో పాల్గొన్న విద్యార్థికి గవర్నర్ ప్రశంసాపత్రం

Article Image

రామన్నపేట: ఉస్మానియా యూనివర్సిటీలో ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన వారం రోజుల ఆపదమిత్ర శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థి సురేష్ గవర్నర్ చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకున్నారు. సురేష్ బీఏ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు.

కళాశాల తరఫున అభినందనలు

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య డాక్టర్ రాహత్ ఖాన్ విద్యార్థి సురేష్‌తో పాటు వారికి నాయకత్వం వహించిన ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ తాటిశెట్టి శ్రీనివాసులను అభినందించారు.

పదిమంది విద్యార్థుల పాల్గొనం

రామన్నపేట డిగ్రీ కళాశాల నుంచి ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ తాటిశెట్టి శ్రీనివాసుల నాయకత్వంలో మొత్తం పదిమంది విద్యార్థులు ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఆపద సమయంలో స్పందనపై శిక్షణ

ఆపద సమయంలో ప్రజలను రక్షించే విధానం, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలపై విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగకరంగా ఉందని పాల్గొన్న విద్యార్థులు తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News