Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఆదోనిలో ఘనంగా టిడిపి ఆవిర్భావ వేడుకలు తెలంగాణలో ఉరుములు–మెరుపులతో కురిసే భారీ వర్షాలు: డప్పూర్‌లో ఉర్సు మహోత్సవం ఘనంగా సన్‌రైజర్స్‌పై ఆర్సీబీ ఘన విజయం.. ఉప్పెనలా చెలరేగిన కోహ్లీ, పడిక్కల్! అమరావతి శాశ్వత రాజధాని తీర్మానంపై హర్షం వ్యక్తం చేసిన రంగేపల్లి వెంకటరమణ పుస్తకాల కోసం ఇల్లు కట్టిన విశ్వ రత్న: డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ అక్షర యాత్ర “డబ్బు కోసం జీవితాన్ని వదులుకుంటాం… చివరికి ఆ డబ్బుతోనే జీవితాన్ని కొనలేము… ఇదే నిజం!” “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” క్రీస్తుజ్యోతి పాఠశాలలో సరస్వతీ పూజ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని ప్రత్యేక పూజలు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: March 29, 2026 08:09 PM

అనుమతి లేని పల్లవి మోడల్ స్కూల్‌పై చర్యలు తీసుకోవాలి. మమత

అనుమతి లేని పల్లవి మోడల్ స్కూల్‌పై చర్యలు తీసుకోవాలి. మమత

అనుమతి లేని పల్లవి మోడల్ స్కూల్‌పై చర్యలు తీసుకోవాలి. మమత
March 29, 2026 06:29 PM 93 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా మండల కేంద్రంలో ఏర్పాటు చేస్తున్న పల్లవి మోడల్ స్కూల్‌పై విద్యాశాఖ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ కేంద్ర కమిటీ సభ్యురాలు మెడబోయిన మమత డిమాండ్ చేశారు.

మమత మాట్లాడుతూ, సంబంధిత అనుమతులు లేకుండానే స్కూల్ నిర్వహకులు అడ్మిషన్ల కోసం మండలంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఇది నిబంధనలకు విరుద్ధమని, విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ సమావేశంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లావుడియ రాజు, జిల్లా ఉపాధ్యక్షులు పుట్టల ఉదయ్, ధరావత్ జగన్ నాయక్ పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News