Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 02:12 AM

అనుమతి లేని పల్లవి మోడల్ స్కూల్‌పై చర్యలు తీసుకోవాలి. మమత

అనుమతి లేని పల్లవి మోడల్ స్కూల్‌పై చర్యలు తీసుకోవాలి. మమత

అనుమతి లేని పల్లవి మోడల్ స్కూల్‌పై చర్యలు తీసుకోవాలి. మమత
March 29, 2026 06:29 PM 302 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా మండల కేంద్రంలో ఏర్పాటు చేస్తున్న పల్లవి మోడల్ స్కూల్‌పై విద్యాశాఖ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ కేంద్ర కమిటీ సభ్యురాలు మెడబోయిన మమత డిమాండ్ చేశారు.

మమత మాట్లాడుతూ, సంబంధిత అనుమతులు లేకుండానే స్కూల్ నిర్వహకులు అడ్మిషన్ల కోసం మండలంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఇది నిబంధనలకు విరుద్ధమని, విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ సమావేశంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లావుడియ రాజు, జిల్లా ఉపాధ్యక్షులు పుట్టల ఉదయ్, ధరావత్ జగన్ నాయక్ పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News