Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 01:13 AM

అనుమతి లేని డిగ్రీ కళాశాలలపై ఆందోళన. ఎర్రవెల్లి కృష్ణ

అనుమతి లేని డిగ్రీ కళాశాలలపై ఆందోళన. ఎర్రవెల్లి కృష్ణ

అనుమతి లేని డిగ్రీ కళాశాలలపై ఆందోళన. ఎర్రవెల్లి కృష్ణ
April 02, 2026 04:56 PM 35 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

విద్యార్థులను మభ్యపెడుతున్న సంస్థలపై చర్యలు తీసుకోవాలి

యాదాద్రి, : రాష్ట్రంలో యూనివర్సిటీ అనుబంధ గుర్తింపు లేకుండా డిగ్రీ కళాశాలల పేరుతో కొన్ని ప్రైవేట్ సంస్థలు విస్తృతంగా ప్రకటనలు చేయడం ఆందోళనకరమని తెలంగాణ బహుజన విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకుడు ఎర్రవెల్లి కృష్ణ అన్నారు.

ఈ మేరకు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలను పట్టించుకోకుండా కొత్త డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేస్తున్న సంస్థలు తల్లిదండ్రులు, విద్యార్థులను మభ్యపెడుతున్నాయని ఆరోపించారు.

అనుమతి లేకుండా నడుస్తున్న ఇటువంటి సంస్థలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్న కళాశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

విద్యార్థులు, తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా ఉండి గుర్తింపు ఉన్న కళాశాలలనే ఎంపిక చేసుకోవాలని సూచించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News