Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:16 PM

అనుమతి లేని డిగ్రీ కళాశాలలపై ఆందోళన. ఎర్రవెల్లి కృష్ణ

అనుమతి లేని డిగ్రీ కళాశాలలపై ఆందోళన. ఎర్రవెల్లి కృష్ణ

అనుమతి లేని డిగ్రీ కళాశాలలపై ఆందోళన. ఎర్రవెల్లి కృష్ణ
02-04-2026 44 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

విద్యార్థులను మభ్యపెడుతున్న సంస్థలపై చర్యలు తీసుకోవాలి

యాదాద్రి, : రాష్ట్రంలో యూనివర్సిటీ అనుబంధ గుర్తింపు లేకుండా డిగ్రీ కళాశాలల పేరుతో కొన్ని ప్రైవేట్ సంస్థలు విస్తృతంగా ప్రకటనలు చేయడం ఆందోళనకరమని తెలంగాణ బహుజన విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకుడు ఎర్రవెల్లి కృష్ణ అన్నారు.

ఈ మేరకు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలను పట్టించుకోకుండా కొత్త డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేస్తున్న సంస్థలు తల్లిదండ్రులు, విద్యార్థులను మభ్యపెడుతున్నాయని ఆరోపించారు.

అనుమతి లేకుండా నడుస్తున్న ఇటువంటి సంస్థలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్న కళాశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

విద్యార్థులు, తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా ఉండి గుర్తింపు ఉన్న కళాశాలలనే ఎంపిక చేసుకోవాలని సూచించారు.

Sthanikam

అనుమతి లేని డిగ్రీ కళాశాలలపై ఆందోళన. ఎర్రవెల్లి కృష్ణ

Article Image

విద్యార్థులను మభ్యపెడుతున్న సంస్థలపై చర్యలు తీసుకోవాలి

యాదాద్రి, : రాష్ట్రంలో యూనివర్సిటీ అనుబంధ గుర్తింపు లేకుండా డిగ్రీ కళాశాలల పేరుతో కొన్ని ప్రైవేట్ సంస్థలు విస్తృతంగా ప్రకటనలు చేయడం ఆందోళనకరమని తెలంగాణ బహుజన విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకుడు ఎర్రవెల్లి కృష్ణ అన్నారు.

ఈ మేరకు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలను పట్టించుకోకుండా కొత్త డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేస్తున్న సంస్థలు తల్లిదండ్రులు, విద్యార్థులను మభ్యపెడుతున్నాయని ఆరోపించారు.

అనుమతి లేకుండా నడుస్తున్న ఇటువంటి సంస్థలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్న కళాశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

విద్యార్థులు, తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా ఉండి గుర్తింపు ఉన్న కళాశాలలనే ఎంపిక చేసుకోవాలని సూచించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News