Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సెన్సస్-2027 నిబంధనలు కఠినం.. ఉల్లంఘిస్తే జరిమానా, జైలు శిక్ష ప్రముఖ గాయని ఆశా భోస్లే కన్నుమూత ఈ నెల 30 వరకు రేషన్ పంపిణీ కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 13, 2026 09:37 AM

అమావాస్య సందర్భంగా చెరువుగట్టులో శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామికి కన్నుల పండుగ గ పుష్పాభిషేకం

అమావాస్య సందర్భంగా చెరువుగట్టులో శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామికి కన్నుల పండుగ గ పుష్పాభిషేకం

అమావాస్య సందర్భంగా చెరువుగట్టులో శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామికి   కన్నుల పండుగ గ పుష్పాభిషేకం
January 19, 2026 08:39 AM 36 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నార్కట్ పల్లి స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి

అమావాస్యను పురస్కరించుకుని నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం చెరువుగట్టులోని శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా పుష్పాభిషేక కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా స్వామివారిని వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించి ప్రత్యేక అభిషేకాలు, ఆరాధనలు చేశారు. పరిసర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

ఉదయం నుంచే ఆలయ ప్రాంగణంలో భక్తుల రద్దీ కనిపించింది. ఆలయ పూజారులు వేదమంత్రోచ్ఛారణల మధ్య పూజలు నిర్వహించగా, అనంతరం భక్తులకు తీర్థప్రసాదాల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య ప్రశాంతంగా సాగిందని ఆలయ నిర్వాహకులు తెలిపారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News