పాలేరు నియోజకవర్గం, నేలకొండపల్లి మండలం, రాయిగూడెం గ్రామంలో నాడు అమ్మకు అక్షరమాల ఉల్లాస్ పరీక్షనవభారత అక్షరత కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ బోయిన వేణు హాజరై చిన్నారులకు అవగాహన, ప్రోత్సాహం అందించారు.
కార్యక్రమంలో ఉప సర్పంచ్ సూరేపల్లి ప్రేమకుమార్, బైర్ లక్ష్మీనారాయణ, జిడుగు బ్రహ్మం, గ్రామ కర్తృవర్గ సభ్యులు రమాదేవి, కోటేశ్వరీ తదితరులు పాల్గొన్నారు. చిన్నారులకు అక్షరపరచడంలో సర్పంచ్ బోయిన వేణు సూచనలు, మార్గదర్శకత్వం అందించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
గ్రామస్థులు, తల్లిదండ్రులు ఈ కార్యక్రమాన్ని ఘనంగా స్వాగతించి, విద్యాభివృద్ధిలో ఇలాంటి ప్రయత్నాలు నిరంతరం కొనసాగాలని అభిప్రాయపడ్డారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి