Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రోడ్డు ప్రమాదాల నివారణలో అధికారులు బాధ్యతగా పనిచేయాలి: కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 31, 2026 03:15 AM

అక్షిత మృతికి సర్పంచ్ విక్రమ్ నివాళి.

అక్షిత మృతికి సర్పంచ్ విక్రమ్ నివాళి.

అక్షిత మృతికి  సర్పంచ్ విక్రమ్ నివాళి.
May 30, 2026 10:33 AM 218 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్న పేట మండలంలోనిఇంద్రపాలనగరం గ్రామంలో అనారోగ్యంతో మృతిచెందిన బోదాస్ అక్షిత మృతదేహానికి గ్రామ సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, వార్డు సభ్యురాలు పుట్టల లక్ష్మమ్మ ముత్యాలు, వడ్డెర సంఘం అధ్యక్షుడు బోదాస్ సత్యనారాయణ, మాజీ ఉపసర్పంచ్ సింగణబోయిన జంగయ్య, ఈర్లపల్లి మల్లయ్య, మాజీ ఏఎంసీ డైరెక్టర్ గర్ధాస్ కరుణాకర్, నక్క వెంకటేష్, పాలసంగం డైరెక్టర్ గర్ధాస్ వెంకటేష్, పగుడాల వెంకటేష్, మాజీ వార్డు సభ్యుడు ఈర్లపల్లి రమేష్, గర్ధాస్ సాయి, రూపని బాలు తదితరులు పాల్గొని అక్షితకు నివాళులర్పించారు.

అక్షిత మృతి పట్ల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆమె కుటుంబ సభ్యులకు గ్రామస్తులు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News