PRINT TIME: March 04, 2026 05:56 PM
అక్రమంగా తరలిస్తున్న పశువుల వాహనం పట్టివేత
అక్రమంగా తరలిస్తున్న పశువుల వాహనం పట్టివేత
March 04, 2026 03:41 PM
125 Views
స్థానికం ప్రతినిధి :
CHOUTUPPAL MANDAL
K.RAVI
ఎస్హెచ్ఓ ఆదేశాల మేరకు పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో తంగడపల్లి గ్రామ పరిధిలో టాటా ఏసీ వాహనంలో పశువులు అక్రమంగా తరలిస్తున్న ఘటన వెలుగుచూసింది.వివరాల్లోకి వెళ్తే... జి. మహేష్ (పీసీ 4601), హెచ్జీ 586 బీసీ-1 విధులు నిర్వర్తిస్తుండగా, బుధవారం ఉదయం 6.30 గంటల సమయంలో తంగడపల్లి గ్రామంలో ఏపీ 28TA 9924 నంబరు గల టాటా ఏసీ వాహనాన్ని తనిఖీ చేశారు.తనిఖీలో వాహనంలో 2 ఆవులు, 1 లేగదూడ ఉన్నట్లు గుర్తించారు. డ్రైవర్ను విచారించగా అతను కరెంటోతు గోవర్ధన్ (40), సరిహద్దు సరియా కుమారుడు, కడప గండి తండా, నారాయణపూర్ మండలానికి చెందినవాడిగా తెలిపాడు. మాల్ సంతలో పశువులను కొనుగోలు చేసి నార్కెట్పల్లికి తరలిస్తున్నట్లు తెలిపాడు. సి ఐ జి. మన్మధ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి