Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రతి కుటుంబానికీ బీమా రక్షణ అవసరం: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 24, 2026 08:25 PM

అక్రమంగా తరలిస్తున్న పశువుల వాహనం పట్టివేత

అక్రమంగా తరలిస్తున్న పశువుల వాహనం పట్టివేత

అక్రమంగా తరలిస్తున్న పశువుల వాహనం పట్టివేత
March 04, 2026 03:41 PM 268 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఎస్‌హెచ్‌ఓ ఆదేశాల మేరకు పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో తంగడపల్లి గ్రామ పరిధిలో టాటా ఏసీ వాహనంలో పశువులు అక్రమంగా తరలిస్తున్న ఘటన వెలుగుచూసింది.వివరాల్లోకి వెళ్తే... జి. మహేష్ (పీసీ 4601), హెచ్‌జీ 586 బీసీ-1 విధులు నిర్వర్తిస్తుండగా, బుధవారం ఉదయం 6.30 గంటల సమయంలో తంగడపల్లి గ్రామంలో ఏపీ 28TA 9924 నంబరు గల టాటా ఏసీ వాహనాన్ని తనిఖీ చేశారు.తనిఖీలో వాహనంలో 2 ఆవులు, 1 లేగదూడ ఉన్నట్లు గుర్తించారు. డ్రైవర్‌ను విచారించగా అతను కరెంటోతు గోవర్ధన్ (40), సరిహద్దు సరియా కుమారుడు, కడప గండి తండా, నారాయణపూర్ మండలానికి చెందినవాడిగా తెలిపాడు. మాల్ సంతలో పశువులను కొనుగోలు చేసి నార్కెట్‌పల్లికి తరలిస్తున్నట్లు తెలిపాడు. సి ఐ జి. మన్మధ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News