Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హైకోర్టు తీర్పు హర్షనీయం: బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు మల్లేశం కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 24, 2026 03:07 PM

అక్రమంగా తరలిస్తున్న పశువుల వాహనం పట్టివేత

అక్రమంగా తరలిస్తున్న పశువుల వాహనం పట్టివేత

అక్రమంగా తరలిస్తున్న పశువుల వాహనం పట్టివేత
March 04, 2026 03:41 PM 263 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఎస్‌హెచ్‌ఓ ఆదేశాల మేరకు పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో తంగడపల్లి గ్రామ పరిధిలో టాటా ఏసీ వాహనంలో పశువులు అక్రమంగా తరలిస్తున్న ఘటన వెలుగుచూసింది.వివరాల్లోకి వెళ్తే... జి. మహేష్ (పీసీ 4601), హెచ్‌జీ 586 బీసీ-1 విధులు నిర్వర్తిస్తుండగా, బుధవారం ఉదయం 6.30 గంటల సమయంలో తంగడపల్లి గ్రామంలో ఏపీ 28TA 9924 నంబరు గల టాటా ఏసీ వాహనాన్ని తనిఖీ చేశారు.తనిఖీలో వాహనంలో 2 ఆవులు, 1 లేగదూడ ఉన్నట్లు గుర్తించారు. డ్రైవర్‌ను విచారించగా అతను కరెంటోతు గోవర్ధన్ (40), సరిహద్దు సరియా కుమారుడు, కడప గండి తండా, నారాయణపూర్ మండలానికి చెందినవాడిగా తెలిపాడు. మాల్ సంతలో పశువులను కొనుగోలు చేసి నార్కెట్‌పల్లికి తరలిస్తున్నట్లు తెలిపాడు. సి ఐ జి. మన్మధ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News