Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:10 AM

అక్రమంగా తరలిస్తున్న పశువుల వాహనం పట్టివేత

అక్రమంగా తరలిస్తున్న పశువుల వాహనం పట్టివేత

అక్రమంగా తరలిస్తున్న పశువుల వాహనం పట్టివేత
04-03-2026 273 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఎస్‌హెచ్‌ఓ ఆదేశాల మేరకు పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో తంగడపల్లి గ్రామ పరిధిలో టాటా ఏసీ వాహనంలో పశువులు అక్రమంగా తరలిస్తున్న ఘటన వెలుగుచూసింది.వివరాల్లోకి వెళ్తే... జి. మహేష్ (పీసీ 4601), హెచ్‌జీ 586 బీసీ-1 విధులు నిర్వర్తిస్తుండగా, బుధవారం ఉదయం 6.30 గంటల సమయంలో తంగడపల్లి గ్రామంలో ఏపీ 28TA 9924 నంబరు గల టాటా ఏసీ వాహనాన్ని తనిఖీ చేశారు.తనిఖీలో వాహనంలో 2 ఆవులు, 1 లేగదూడ ఉన్నట్లు గుర్తించారు. డ్రైవర్‌ను విచారించగా అతను కరెంటోతు గోవర్ధన్ (40), సరిహద్దు సరియా కుమారుడు, కడప గండి తండా, నారాయణపూర్ మండలానికి చెందినవాడిగా తెలిపాడు. మాల్ సంతలో పశువులను కొనుగోలు చేసి నార్కెట్‌పల్లికి తరలిస్తున్నట్లు తెలిపాడు. సి ఐ జి. మన్మధ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Sthanikam

అక్రమంగా తరలిస్తున్న పశువుల వాహనం పట్టివేత

Article Image

ఎస్‌హెచ్‌ఓ ఆదేశాల మేరకు పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో తంగడపల్లి గ్రామ పరిధిలో టాటా ఏసీ వాహనంలో పశువులు అక్రమంగా తరలిస్తున్న ఘటన వెలుగుచూసింది.వివరాల్లోకి వెళ్తే... జి. మహేష్ (పీసీ 4601), హెచ్‌జీ 586 బీసీ-1 విధులు నిర్వర్తిస్తుండగా, బుధవారం ఉదయం 6.30 గంటల సమయంలో తంగడపల్లి గ్రామంలో ఏపీ 28TA 9924 నంబరు గల టాటా ఏసీ వాహనాన్ని తనిఖీ చేశారు.తనిఖీలో వాహనంలో 2 ఆవులు, 1 లేగదూడ ఉన్నట్లు గుర్తించారు. డ్రైవర్‌ను విచారించగా అతను కరెంటోతు గోవర్ధన్ (40), సరిహద్దు సరియా కుమారుడు, కడప గండి తండా, నారాయణపూర్ మండలానికి చెందినవాడిగా తెలిపాడు. మాల్ సంతలో పశువులను కొనుగోలు చేసి నార్కెట్‌పల్లికి తరలిస్తున్నట్లు తెలిపాడు. సి ఐ జి. మన్మధ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News