PRINT TIME: June 25, 2026 02:14 AM
అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ల పట్టివేత
అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ల పట్టివేత
March 07, 2026 08:56 AM
25 Views
స్థానికం ప్రతినిధి :
వలిగొండ మండల కరస్పాండెంట్
Vaddeman Suresh
ఎలాంటి అనుమతి లేకుండా ఆ క్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకుని కేసు నమోదు చేసినట్లు వలిగొండ ఎస్ ఐ యుగేందర్ గౌడ్ తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం వలిగొండ మండలంలోని వేములకొండ గ్రామానికి చెందిన పులిపల్పుల శివ, మంటిపల్లి రమేష్ లు గ్రామంలోని మూసి నది నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు అన్న సమాచారంతో ఘటన స్థలికి వెళ్లి రెండు డాక్టర్లు పట్టుకొని సీజ్ చేసినట్లు తెలిపారు. అంతేకాకుండా అధికారుల అనుమతి లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తే ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి