Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
స్వేరోస్ గ్రామ కమిటీ ఎన్నిక ఉమ్మడి నల్గొండకు జాతీయ కీర్తి.. ఒకే వేదికపై ఇద్దరు ప్రతిభావంతులకు గౌరవ డాక్టరేట్లు సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 17, 2026 11:18 PM

అజిత్'రాజకీయ వారసులు ఎవరు.

అజిత్'రాజకీయ వారసులు ఎవరు.

అజిత్'రాజకీయ వారసులు ఎవరు.
January 28, 2026 07:23 PM 36 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

స్థానికం: భువనగిరి రిపోర్టర్ కుమార్

మహారాష్ట్ర డెప్యూటీ సీఎం అజిత్ పవార్ అకాలమృతి ఆయన రాజకీయ వారసత్వంపై ఊహాగానాలకు తెరతీసింది.కుమారుడు పార్ట్ లేదా భార్య సునేత్ర (రాజ్యసభ ఎంపీ) పవార్ వారసత్వాన్ని తీసుకునే అవకాశాలు ఉన్నాయి.బారామతి టెక్స్టైల్ కంపెనీ ఛైర్పర్సన్ ఉన్న సునేత్ర గత లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయారు. శరద్ పవార్ ఎన్ సీపీ నుంచి విడిపోయి అజిత్ బీజేపీ-శివసేన కూటమిలో చేరడం తెలిసిందే.కాగా వారసుల నిర్ణయాలు మహారాష్ట్ర ప్రభుత్వంపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News