స్థానికం: భువనగిరి రిపోర్టర్ కుమార్
మహారాష్ట్ర డెప్యూటీ సీఎం అజిత్ పవార్ అకాలమృతి ఆయన రాజకీయ వారసత్వంపై ఊహాగానాలకు తెరతీసింది.కుమారుడు పార్ట్ లేదా భార్య సునేత్ర (రాజ్యసభ ఎంపీ) పవార్ వారసత్వాన్ని తీసుకునే అవకాశాలు ఉన్నాయి.బారామతి టెక్స్టైల్ కంపెనీ ఛైర్పర్సన్ ఉన్న సునేత్ర గత లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయారు. శరద్ పవార్ ఎన్ సీపీ నుంచి విడిపోయి అజిత్ బీజేపీ-శివసేన కూటమిలో చేరడం తెలిసిందే.కాగా వారసుల నిర్ణయాలు మహారాష్ట్ర ప్రభుత్వంపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి