Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా బుక్ రివ్యూ కార్యక్రమం కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 24, 2026 05:25 AM

అంగన్వాడి పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలి: కౌన్సిలర్ ఉమామహేశ్వరి

అంగన్వాడి పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలి: కౌన్సిలర్ ఉమామహేశ్వరి

అంగన్వాడి పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలి: కౌన్సిలర్ ఉమామహేశ్వరి
March 07, 2026 11:35 PM 134 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 17, 18వ వార్డుల అంగన్వాడి కేంద్రాల్లో శనివారం ‘ఆరోగ్య లక్ష్మి’ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా 17వ వార్డు కౌన్సిలర్ చింతల ఉమామహేశ్వరి హాజరై మాట్లాడుతూ. గర్భిణీలు, బాలింతలు అంగన్వాడి కేంద్రాలను తప్పనిసరిగా వినియోగించుకోవాలని ఆమె సూచించారు. మూడు సంవత్సరాలు నిండిన చిన్నారులను అంగన్వాడి కేంద్రాలకు పంపించాలని, ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారాన్ని తీసుకుని ఆరోగ్యంగా ఉండాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ టి. శోభారాణి, సీనియర్ సిటిజన్ భీముడి మోహన్ రెడ్డి, అంగన్వాడి టీచర్లు కాసోజు సుజాత, సుక్క జ్యోతి, ఆర్‌పి కల్పన, ఆశ కార్యకర్తలు చెన్నోజు స్వాతి, పాస్తాం అనిత, అంగన్వాడి ఆయాలు సైదమ్మ, అంజమ్మ, అంగన్వాడి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News