Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రామలింగేశ్వర ఆలయంలో నవగ్రహ మండప శంకుస్థాపన కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 25, 2026 04:57 AM

అంగన్వాడి పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలి: కౌన్సిలర్ ఉమామహేశ్వరి

అంగన్వాడి పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలి: కౌన్సిలర్ ఉమామహేశ్వరి

అంగన్వాడి పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలి: కౌన్సిలర్ ఉమామహేశ్వరి
March 07, 2026 11:35 PM 139 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 17, 18వ వార్డుల అంగన్వాడి కేంద్రాల్లో శనివారం ‘ఆరోగ్య లక్ష్మి’ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా 17వ వార్డు కౌన్సిలర్ చింతల ఉమామహేశ్వరి హాజరై మాట్లాడుతూ. గర్భిణీలు, బాలింతలు అంగన్వాడి కేంద్రాలను తప్పనిసరిగా వినియోగించుకోవాలని ఆమె సూచించారు. మూడు సంవత్సరాలు నిండిన చిన్నారులను అంగన్వాడి కేంద్రాలకు పంపించాలని, ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారాన్ని తీసుకుని ఆరోగ్యంగా ఉండాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ టి. శోభారాణి, సీనియర్ సిటిజన్ భీముడి మోహన్ రెడ్డి, అంగన్వాడి టీచర్లు కాసోజు సుజాత, సుక్క జ్యోతి, ఆర్‌పి కల్పన, ఆశ కార్యకర్తలు చెన్నోజు స్వాతి, పాస్తాం అనిత, అంగన్వాడి ఆయాలు సైదమ్మ, అంజమ్మ, అంగన్వాడి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News