Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:15 AM

అంగన్వాడి పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలి: కౌన్సిలర్ ఉమామహేశ్వరి

అంగన్వాడి పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలి: కౌన్సిలర్ ఉమామహేశ్వరి

అంగన్వాడి పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలి: కౌన్సిలర్ ఉమామహేశ్వరి
07-03-2026 146 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 17, 18వ వార్డుల అంగన్వాడి కేంద్రాల్లో శనివారం ‘ఆరోగ్య లక్ష్మి’ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా 17వ వార్డు కౌన్సిలర్ చింతల ఉమామహేశ్వరి హాజరై మాట్లాడుతూ. గర్భిణీలు, బాలింతలు అంగన్వాడి కేంద్రాలను తప్పనిసరిగా వినియోగించుకోవాలని ఆమె సూచించారు. మూడు సంవత్సరాలు నిండిన చిన్నారులను అంగన్వాడి కేంద్రాలకు పంపించాలని, ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారాన్ని తీసుకుని ఆరోగ్యంగా ఉండాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ టి. శోభారాణి, సీనియర్ సిటిజన్ భీముడి మోహన్ రెడ్డి, అంగన్వాడి టీచర్లు కాసోజు సుజాత, సుక్క జ్యోతి, ఆర్‌పి కల్పన, ఆశ కార్యకర్తలు చెన్నోజు స్వాతి, పాస్తాం అనిత, అంగన్వాడి ఆయాలు సైదమ్మ, అంజమ్మ, అంగన్వాడి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Sthanikam

అంగన్వాడి పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలి: కౌన్సిలర్ ఉమామహేశ్వరి

Article Image

చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 17, 18వ వార్డుల అంగన్వాడి కేంద్రాల్లో శనివారం ‘ఆరోగ్య లక్ష్మి’ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా 17వ వార్డు కౌన్సిలర్ చింతల ఉమామహేశ్వరి హాజరై మాట్లాడుతూ. గర్భిణీలు, బాలింతలు అంగన్వాడి కేంద్రాలను తప్పనిసరిగా వినియోగించుకోవాలని ఆమె సూచించారు. మూడు సంవత్సరాలు నిండిన చిన్నారులను అంగన్వాడి కేంద్రాలకు పంపించాలని, ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారాన్ని తీసుకుని ఆరోగ్యంగా ఉండాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ టి. శోభారాణి, సీనియర్ సిటిజన్ భీముడి మోహన్ రెడ్డి, అంగన్వాడి టీచర్లు కాసోజు సుజాత, సుక్క జ్యోతి, ఆర్‌పి కల్పన, ఆశ కార్యకర్తలు చెన్నోజు స్వాతి, పాస్తాం అనిత, అంగన్వాడి ఆయాలు సైదమ్మ, అంజమ్మ, అంగన్వాడి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News