Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాలిపోతున్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ రాష్ట్ర సచివాలయం లో కన్ఫరెన్స్ లో సత్యసాయి జిల్లా ఎస్.పి, కలెక్టర్ పెనుకొండలో బీసీ విద్యార్థులకు వరం.. కొత్తగా 3 హాస్టళ్లు మంజూరు కలెక్టర్ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు వర్ధంతి డప్పూర్ గ్రామ శివారులో ఘనంగా బీరప్ప స్వామి – కామరాతి దేవి కళ్యాణ మహోత్సవం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 09, 2026 04:18 PM

అందుబాటు ధరల్లో మెరుగైన వైద్యం అందించాలి* *ఎమ్మెల్యే దేవిరెడ్డి సుదీర్ రెడ్డి*

అందుబాటు ధరల్లో మెరుగైన వైద్యం అందించాలి* *ఎమ్మెల్యే దేవిరెడ్డి సుదీర్ రెడ్డి*

అందుబాటు ధరల్లో మెరుగైన వైద్యం అందించాలి*   *ఎమ్మెల్యే దేవిరెడ్డి సుదీర్ రెడ్డి*
May 09, 2026 03:26 PM 8 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Rangareddy dist
RAPOLU LINGASWAMY

ఎల్జె బీ నగర్ హస్తినాపురం పి రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన కార్తీక్ హాస్పిటల్ నూతన బ్రాంచ్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎల్‌బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుదీర్ రెడ్డి ఆసుపత్రి నిర్వాహకుడు డాక్టర్ కార్తీక్‌తో కలిసి ఘనంగా ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రిలోని వైద్య సదుపాయాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు అందుబాటు ధరల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించాలని కోరారు.. ఆధునిక సదుపాయాలతో ప్రజలకు మెరుగైన చికిత్స అందిస్తూ కార్తీక్ హాస్పిటల్ ప్రజల మన్ననలు పొందాలని ఆకాంక్షించారు.

ఆసుపత్రి నిర్వాహకులు మాట్లాడుతూ తక్కువ ఫీజులతో ఉత్తమ వైద్యం అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నందిని, ఆసుపత్రి సిబ్బంది, స్థానిక ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News