Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేణుక ఎల్లమ్మ సన్నిధిలో బాలుడి అన్నప్రాశన. డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 25, 2026 08:25 PM

అందుబాటు ధరల్లో మెరుగైన వైద్యం అందించాలి* *ఎమ్మెల్యే దేవిరెడ్డి సుదీర్ రెడ్డి*

అందుబాటు ధరల్లో మెరుగైన వైద్యం అందించాలి* *ఎమ్మెల్యే దేవిరెడ్డి సుదీర్ రెడ్డి*

అందుబాటు ధరల్లో మెరుగైన వైద్యం అందించాలి*   *ఎమ్మెల్యే దేవిరెడ్డి సుదీర్ రెడ్డి*
May 09, 2026 03:26 PM 38 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Rangareddy dist
RAPOLU LINGASWAMY

ఎల్జె బీ నగర్ హస్తినాపురం పి రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన కార్తీక్ హాస్పిటల్ నూతన బ్రాంచ్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎల్‌బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుదీర్ రెడ్డి ఆసుపత్రి నిర్వాహకుడు డాక్టర్ కార్తీక్‌తో కలిసి ఘనంగా ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రిలోని వైద్య సదుపాయాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు అందుబాటు ధరల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించాలని కోరారు.. ఆధునిక సదుపాయాలతో ప్రజలకు మెరుగైన చికిత్స అందిస్తూ కార్తీక్ హాస్పిటల్ ప్రజల మన్ననలు పొందాలని ఆకాంక్షించారు.

ఆసుపత్రి నిర్వాహకులు మాట్లాడుతూ తక్కువ ఫీజులతో ఉత్తమ వైద్యం అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నందిని, ఆసుపత్రి సిబ్బంది, స్థానిక ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News