Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 01:16 AM

ఆదోని అభివృద్ధిపై మంత్రి నిమ్మలతో మీనాక్షి నాయుడు చర్చలు

ఆదోని అభివృద్ధిపై మంత్రి నిమ్మలతో మీనాక్షి నాయుడు చర్చలు

ఆదోని అభివృద్ధిపై మంత్రి నిమ్మలతో మీనాక్షి నాయుడు చర్చలు
March 31, 2026 09:14 PM 73 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కర్నూలు: జిల్లా సమగ్ర అభివృద్ధి, పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులపై రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధ్యక్షతన స్టేట్ గెస్ట్ హౌస్‌లో సమీక్షా సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో ఆదోని నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ మీనాక్షి నాయుడు, సీనియర్ నాయకుడు ఉమాపతి నాయుడు పాల్గొని నియోజకవర్గ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు.

ప్రాంత అభివృద్ధి, సాగునీటి సమస్యల పరిష్కారం కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News