PRINT TIME: May 27, 2026 01:16 AM
ఆదోని అభివృద్ధిపై మంత్రి నిమ్మలతో మీనాక్షి నాయుడు చర్చలు
ఆదోని అభివృద్ధిపై మంత్రి నిమ్మలతో మీనాక్షి నాయుడు చర్చలు
March 31, 2026 09:14 PM
73 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
కర్నూలు: జిల్లా సమగ్ర అభివృద్ధి, పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులపై రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధ్యక్షతన స్టేట్ గెస్ట్ హౌస్లో సమీక్షా సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో ఆదోని నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ మీనాక్షి నాయుడు, సీనియర్ నాయకుడు ఉమాపతి నాయుడు పాల్గొని నియోజకవర్గ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు.
ప్రాంత అభివృద్ధి, సాగునీటి సమస్యల పరిష్కారం కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి