Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా బుక్ రివ్యూ కార్యక్రమం కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 24, 2026 05:26 AM

అంబేద్కర్ సారు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఆర్డరు ఇవ్వండి - పూస శ్రీనివాస్

అంబేద్కర్ సారు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఆర్డరు ఇవ్వండి - పూస శ్రీనివాస్

అంబేద్కర్ సారు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఆర్డరు ఇవ్వండి - పూస శ్రీనివాస్
March 07, 2026 11:36 PM 12 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

భువనగిరి టౌన్:తెలంగాణ రాష్ట్రం రావడం కోసం తగించి కోట్లాడిన ఉద్యమకారులకు న్యాయం చేయాలని అంబేద్కర్ సారు రేవంత్రెడ్డి ప్రభుత్వానికి ఉద్యమకారులకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చాలని డా॥ బి.ఆర్. అంబేద్కర్ సారు ఆర్డరు (ఆదేశం) ఇవ్వాలని తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు పూస శ్రీనివాస్ విగ్రహం వద్ద కోరినారు.శనివారం రోజు వినాయక చౌరస్తా భువనగిరి జిల్లా కేంద్రంలోని డా॥ బి.ఆర్.అంబేద్కర్ గారి విగ్రహానికి వినతి పత్రము ఇవ్వడం జరిగినది.రాష్ట్రంలోని సబ్బండ వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేస్తున్నదని గొప్పలు చెప్పుకుంటున్న రేవంత్రెడ్డి ప్రభుత్వం ఉద్యమకారుల పట్ల ఎందుకు వివక్ష చూపిస్తోందో అర్ధం అవ్వటం లేదని ఆర్టికల్ 3 ప్రకారము చిన్న రాష్ట్రాలు కావాలన్న అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తున్న మాకు అంబేద్కర్ గారే పెద్ద దిక్కు అయ్యారని పూస శ్రీనివాస్ తెలిపినారు. ఉద్యమకారులకు 250 గజాల స్థలము, రూ॥ 30,000 పెన్షన్ హెల్త్ కార్డులు ఇవ్వాలని కోరినారు. ఈ కార్యక్రమంలో టి.ఎల్.ఎఫ్.కొడిమాల క్రిష్ణ,గొర్ల లక్ష్మణ్,మంతపురం వినోద్ కుమార్,గోపరాజు గణేష్, నర్సింహ్మ,తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News