Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:12 PM

అంబేద్కర్ 135వ జయంతికి రామన్నపేటలో భారీ ఏర్పాట్లు

అంబేద్కర్ 135వ జయంతికి రామన్నపేటలో భారీ ఏర్పాట్లు

అంబేద్కర్ 135వ జయంతికి రామన్నపేటలో భారీ ఏర్పాట్లు
01-04-2026 110 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండల కేంద్రంలో భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అంబేద్కర్ వాదులు కసరత్తు ప్రారంభించారు. ఈ మేరకు స్థానిక రహదారి బంగ్లాలో సోమవారం సమావేశం నిర్వహించి జయంతి ఉత్సవ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

కమిటీ కన్వీనర్‌గా బొడ్డు సురేందర్‌రావు, కో-కన్వీనర్‌గా నాగటి ఉపేందర్, సోషల్ మీడియా కన్వీనర్‌గా ఎర్ర నరేష్‌ను ఎంపిక చేశారు. అదేవిధంగా మరో 13 మందిని కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ… మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల నుంచి అంబేద్కర్ అభిమానులను సమీకరించి, మండల కేంద్రంలో భారీ ర్యాలీతో జయంతి వేడుకలను నిర్వహించనున్నట్లు తెలిపారు.

నూతన కమిటీ సభ్యులుగా నల్ల స్వామి, నోముల చిరంజీవి, కంచి మధుసూదన్, కోళ్ల రామకృష్ణ, కక్కిరేణి విజయ్‌కుమార్, భాష మల్ల సంతోష్, గాదె నరేందర్, నకిరేకంటి నరేందర్, బొడ్డు శంకర్, జనపాల లక్ష్మణ్, నకరికంటే మొగులయ్య, బలుగూరి అంజయ్య, ఏలూరి రవిలు ఎన్నికయ్యారు.

Sthanikam

అంబేద్కర్ 135వ జయంతికి రామన్నపేటలో భారీ ఏర్పాట్లు

Article Image

రామన్నపేట మండల కేంద్రంలో భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అంబేద్కర్ వాదులు కసరత్తు ప్రారంభించారు. ఈ మేరకు స్థానిక రహదారి బంగ్లాలో సోమవారం సమావేశం నిర్వహించి జయంతి ఉత్సవ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

కమిటీ కన్వీనర్‌గా బొడ్డు సురేందర్‌రావు, కో-కన్వీనర్‌గా నాగటి ఉపేందర్, సోషల్ మీడియా కన్వీనర్‌గా ఎర్ర నరేష్‌ను ఎంపిక చేశారు. అదేవిధంగా మరో 13 మందిని కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ… మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల నుంచి అంబేద్కర్ అభిమానులను సమీకరించి, మండల కేంద్రంలో భారీ ర్యాలీతో జయంతి వేడుకలను నిర్వహించనున్నట్లు తెలిపారు.

నూతన కమిటీ సభ్యులుగా నల్ల స్వామి, నోముల చిరంజీవి, కంచి మధుసూదన్, కోళ్ల రామకృష్ణ, కక్కిరేణి విజయ్‌కుమార్, భాష మల్ల సంతోష్, గాదె నరేందర్, నకిరేకంటి నరేందర్, బొడ్డు శంకర్, జనపాల లక్ష్మణ్, నకరికంటే మొగులయ్య, బలుగూరి అంజయ్య, ఏలూరి రవిలు ఎన్నికయ్యారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News