Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ కట్టే చెల్లి కోసం.. హెల్మెట్‌ ధరించండి: జిల్లా ఎస్పీ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 09:43 PM

ఆదోనిలో ఏకీకృత కుటుంబ సర్వే తీరును పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే

ఆదోనిలో ఏకీకృత కుటుంబ సర్వే తీరును పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే

ఆదోనిలో ఏకీకృత కుటుంబ సర్వే తీరును పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే
28-01-2026 41 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
ఆదోని, స్థానికం ప్రధాన ప్రతినిధి

ఆదోని పట్టణంలోని ఇంజనీర్ల కాలనీలో జరుగుతున్న ఏకీకృత కుటుంబ సర్వే నిర్వహణ తీరును జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి, ఆదోని శాసనసభ్యులు పార్థసారథి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు శ్రీమతి సుభద్రమ్మ నివాసానికి వెళ్లి సర్వే ప్రక్రియను ప్రత్యక్షంగా పరిశీలించారు.ఏకీకృత కుటుంబ సర్వేను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సర్వేలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతి కుటుంబ వివరాలు ఖచ్చితంగా నమోదు చేయాలని సూచించారు.ఈ పరిశీలనలో ఆదోని ఇంచార్జి ఉప కలెక్టర్ అజయ్ కుమార్, తహసీల్దార్ శేషఫణి, మున్సిపల్ కమిషనర్ కృష్ణతో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

ఆదోనిలో ఏకీకృత కుటుంబ సర్వే తీరును పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే

Article Image
ఆదోని, స్థానికం ప్రధాన ప్రతినిధి

ఆదోని పట్టణంలోని ఇంజనీర్ల కాలనీలో జరుగుతున్న ఏకీకృత కుటుంబ సర్వే నిర్వహణ తీరును జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి, ఆదోని శాసనసభ్యులు పార్థసారథి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు శ్రీమతి సుభద్రమ్మ నివాసానికి వెళ్లి సర్వే ప్రక్రియను ప్రత్యక్షంగా పరిశీలించారు.ఏకీకృత కుటుంబ సర్వేను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సర్వేలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతి కుటుంబ వివరాలు ఖచ్చితంగా నమోదు చేయాలని సూచించారు.ఈ పరిశీలనలో ఆదోని ఇంచార్జి ఉప కలెక్టర్ అజయ్ కుమార్, తహసీల్దార్ శేషఫణి, మున్సిపల్ కమిషనర్ కృష్ణతో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News