Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రామలింగేశ్వర ఆలయంలో నవగ్రహ మండప శంకుస్థాపన కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 25, 2026 09:50 AM

99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో పారిశుద్ధ్య పనులు

99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో పారిశుద్ధ్య పనులు

99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో పారిశుద్ధ్య పనులు
March 09, 2026 03:59 PM 19 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నేలకొండపల్లి, మండలంలోని రాయిగూడెం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య పనులు నిర్వహించారు. గ్రామ సర్పంచ్ బోయిన వేణు స్వయంగా పాల్గొని గ్రామంలో శుభ్రత కార్యక్రమాలు చేపట్టారు.

ఈ సందర్భంగా ఇళ్ల ఆవరణల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించి పరిశుభ్రతపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. సేకరించిన చెత్తను సేంద్రియ ఎరువుల తయారీకి వినియోగించేలా చర్యలు తీసుకున్నారు.

కార్యక్రమంలో ఉపసర్పంచ్ సూరేపల్లి ప్రేమ్ కుమార్, నాయకులు బైరు లక్ష్మీనారాయణ, లక్క నాగరాజు, కాలింగ్ వీరబాబు, గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News