PRINT TIME: July 02, 2026 02:51 AM
37 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై కలిసిన పూర్వ విద్యార్థులు...
37 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై కలిసిన పూర్వ విద్యార్థులు...
April 19, 2026 07:47 PM
186 Views
స్థానికం ప్రతినిధి :
thungathurthi
Bandi Kiran Kumar
తుంగతుర్తి మండలం అన్నారం జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో 1988-89 విద్యా సంవత్సరంలో పదవ తరగతి చదివిన విద్యార్థులు పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు 37 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై కలుసుకున్న స్నేహితులు ఒకరికొకరు ఆప్యాయంగా పలకరించుకొని ఆనాటి మధుర స్మృతులను గుర్తు చేసుకుని ఆనందపడ్డారు. అనంతరం విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు శాలువతో ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు నల్ల మాస వెంకన్న ,బింగి లక్ష్మయ్య, ఈగ శ్రీనివాస్, బింగి వెంకటేశ్వర్లు, కొడకండ్ల శ్రీదేవి, సరోజ, అరుణ, జ్యోతి ,హేమలత ,సుకన్య, స్వరూప, నరసమ్మ, వినోద్ ,రమేష్, రామకృష్ణారెడ్డి ,లింగయ్య, ఇడ్డయ్య, తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి