Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఎమ్మార్పీఎస్ సూర్యపేట జిల్లా ప్రధాన కార్యదర్శిగా వంగాల వెంకన్న మాదిగ నియామకం కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 24, 2026 04:56 PM

23 న యధావిధిగా ప్రజావాణి కార్యక్రమం. కలెక్టర్

23 న యధావిధిగా ప్రజావాణి కార్యక్రమం. కలెక్టర్

23 న యధావిధిగా ప్రజావాణి కార్యక్రమం. కలెక్టర్
February 21, 2026 06:11 PM 36 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం యథాతథంగా కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు.

ఫిబ్రవరి 23, 2026న సోమవారం జరిగే గ్రీవెన్స్ (ప్రజావాణి) కార్యక్రమంలో ప్రజల నుంచి సమస్యలపై దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొన్నారు.

జిల్లాలోని ప్రజలు తమకు ఉన్న సమస్యలపై కలెక్టరేట్‌కు వచ్చి వినతిపత్రాలు సమర్పించవచ్చని సూచించారు. ప్రజల ఫిర్యాదులను సంబంధిత శాఖలకు పంపించి పరిష్కార చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News