PRINT TIME: April 24, 2026 04:56 PM
23 న యధావిధిగా ప్రజావాణి కార్యక్రమం. కలెక్టర్
23 న యధావిధిగా ప్రజావాణి కార్యక్రమం. కలెక్టర్
February 21, 2026 06:11 PM
36 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం యథాతథంగా కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు.
ఫిబ్రవరి 23, 2026న సోమవారం జరిగే గ్రీవెన్స్ (ప్రజావాణి) కార్యక్రమంలో ప్రజల నుంచి సమస్యలపై దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొన్నారు.
జిల్లాలోని ప్రజలు తమకు ఉన్న సమస్యలపై కలెక్టరేట్కు వచ్చి వినతిపత్రాలు సమర్పించవచ్చని సూచించారు. ప్రజల ఫిర్యాదులను సంబంధిత శాఖలకు పంపించి పరిష్కార చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి