Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హత్య కేసులో నిందితుడికి యావజ్జీవం.. పోలీసు బృందాన్ని అభినందించిన ఎస్పీ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 29, 2026 08:18 PM

200 మంది విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు

200 మంది విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు

200 మంది విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు
March 30, 2026 03:27 PM 64 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి

హెల్త్ క్యాంప్‌తో విద్యార్థులకు సేవలు

అడ్డగూడూరు: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా యాదాద్రి జిల్లా వైద్యాధికారి డా. మనోహర్ ఆధ్వర్యంలో సోమవారం అడ్డగూడూరు కేజీబీవీ పాఠశాలలో హెల్త్ క్యాంప్ నిర్వహించారు. జిల్లా రోగనిరోధక అధికారి డా. రామకృష్ణ, ఆర్‌బీఎస్‌కే డాక్టర్ జి. శ్రీకాంత్ సమన్వయంతో జరిగిన ఈ శిబిరంలో సుమారు 200 మంది విద్యార్థులకు స్పెషలిస్ట్ వైద్యులు పరీక్షలు నిర్వహించారు.

పీడియాట్రీషియన్ డా. వీరన్న, డెంటల్ డాక్టర్ గాంధీ, ఆఫ్తల్మాలజిస్ట్ డా. స్వప్న, గైనకాలజిస్ట్ డా. సుప్రియలు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి అవసరమైన మందులు పంపిణీ చేశారు. అనంతరం విద్యార్థులకు సీపీఆర్ ట్రైనింగ్, స్ట్రెస్ మేనేజ్‌మెంట్‌పై అవగాహన కల్పించారు.

కార్యక్రమంలో ఫార్మసీ ఆఫీసర్ కళ్యాణి, కళాశాల ప్రిన్సిపాల్ పద్మ, పీహెచ్‌సీ అడ్డగూడూరు సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News