Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
108 ఉద్యోగుల చేయూతతో బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం చెన్నైపై రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం.. సూర్యవంశీ ఊచకోత! రామోత్సవం ఘనంగా నిర్వహణ – భక్తులకు ఆధ్యాత్మిక సందేశాలు “కల్తీకి చెక్… రాష్ట్రంలో కొత్త నియంత్రణ యంత్రాంగం” “పరిశోధనలతోనే ఉన్నత విద్యకు నాణ్యత: అకాడమిక్ కౌన్సిల్‌లో చర్చ” ఇరాన్‌పై యుద్ధం ఆపాలి: హైదరాబాద్‌లో వామపక్షాల భారీ యుద్ధవ్యతిరేక ర్యాలీ అమరావతి శాశ్వత రాజధాని తీర్మానంపై హర్షం వ్యక్తం చేసిన రంగేపల్లి వెంకటరమణ “డబ్బు కోసం జీవితాన్ని వదులుకుంటాం… చివరికి ఆ డబ్బుతోనే జీవితాన్ని కొనలేము… ఇదే నిజం!” “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: March 31, 2026 07:46 PM

108 ఉద్యోగుల చేయూతతో బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం

108 ఉద్యోగుల చేయూతతో బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం

108 ఉద్యోగుల చేయూతతో బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం
March 31, 2026 05:45 PM 82 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రంగారెడ్డి: జిల్లాకు చెందిన 108 ఉద్యోగ మిత్రులు కలసి పైలెట్ యాదగిరి కుటుంబానికి రూ.2,24,546 ఆర్థిక సహాయం అందజేశారు.

సేకరించిన నిధులను పిల్లల భవిష్యత్తు దృష్ట్యా పెట్టుబడులుగా జమ చేశారు. యాదగిరి కుమార్తె రక్షిత ప్రిన్సెస్ పేరిట సుకన్య సమృద్ధి యోజన కింద పోస్టాఫీస్‌లో రూ.1.50 లక్షలు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారు. అలాగే కుమారుడు బహుగుణ పేరిట ఎస్‌బీఐలో రూ.75 వేల డిపాజిట్ చేసి బాండ్ పత్రాలు అందజేశారు.

ఈ కార్యక్రమానికి సహకరించిన ఉద్యోగ మిత్రులకు రంగారెడ్డి జిల్లా తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News