Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:43 PM

యువతపై మహనీయుల ఆశయాల బాధ్యత – కళ్లెం కృష్ణ

యువతపై మహనీయుల ఆశయాల బాధ్యత – కళ్లెం కృష్ణ

యువతపై మహనీయుల ఆశయాల బాధ్యత – కళ్లెం కృష్ణ
11-04-2026 33 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదగిరిగుట్ట: మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకొని యాదగిరిగుట్ట పట్టణంలో బీసీ హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా సమితి జిల్లా అధ్యక్షుడు కళ్లెం కృష్ణ మాట్లాడుతూ మహనీయుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత నేటి యువతపై ఉందన్నారు. సమాజంలో కుల వివక్ష, అంటరానితనం నిర్మూలనకు, వెనుకబడిన వర్గాల హక్కుల సాధనకు పూలే చేసిన కృషి అపారమని కొనియాడారు. మహిళలకు విద్యావకాశాలు కల్పించేందుకు పూలే చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొల్లూరి రాజయ్య, ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెరబోయిన మహేందర్, సిపిఐ మండల కార్యదర్శి కలిపెల్లి మహేందర్, మున్సిపల్ కౌన్సిలర్ బబ్బురి శ్రీధర్, బీసీ హక్కుల సాధన సమితి మండల అధ్యక్షుడు పాకాలపాటి రాజు, ప్రధాన కార్యదర్శి అనంతుల నరసింహ, మాజీ కోఆప్షన్ సభ్యుడు పేరబోయిన పెంటయ్య, రైతు సంఘం నాయకులు, కార్మిక సంఘ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

యువతపై మహనీయుల ఆశయాల బాధ్యత – కళ్లెం కృష్ణ

Article Image

యాదగిరిగుట్ట: మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకొని యాదగిరిగుట్ట పట్టణంలో బీసీ హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా సమితి జిల్లా అధ్యక్షుడు కళ్లెం కృష్ణ మాట్లాడుతూ మహనీయుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత నేటి యువతపై ఉందన్నారు. సమాజంలో కుల వివక్ష, అంటరానితనం నిర్మూలనకు, వెనుకబడిన వర్గాల హక్కుల సాధనకు పూలే చేసిన కృషి అపారమని కొనియాడారు. మహిళలకు విద్యావకాశాలు కల్పించేందుకు పూలే చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొల్లూరి రాజయ్య, ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెరబోయిన మహేందర్, సిపిఐ మండల కార్యదర్శి కలిపెల్లి మహేందర్, మున్సిపల్ కౌన్సిలర్ బబ్బురి శ్రీధర్, బీసీ హక్కుల సాధన సమితి మండల అధ్యక్షుడు పాకాలపాటి రాజు, ప్రధాన కార్యదర్శి అనంతుల నరసింహ, మాజీ కోఆప్షన్ సభ్యుడు పేరబోయిన పెంటయ్య, రైతు సంఘం నాయకులు, కార్మిక సంఘ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News