యాదాద్రి భువనగిరి జిల్లా డిసిసి మెంబెర్ గా నియమితులైన కత్తుల లక్ష్మయ్య
యాదాద్రి భువనగిరి జిల్లా డిసిసి మెంబెర్ గా నియమితులైన కత్తుల లక్ష్మయ్య
Kathula narsimha
యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం లింగ వారి గూడెం గ్రామానికి చెందిన కత్తుల లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు యాదాద్రి భువనగిరి జిల్లా డిసిసి ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా నియమింపబడినారు ఈ సందర్భంగా లక్ష్మయ్య మాట్లాడుతూ నా నియామకానికి సహకరించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు అదేవిధంగా తన రాజకీయ ప్రస్థానం విద్యా కమిటీ చైర్మన్ నుండి ఉప సర్పంచ్ ఎంపీటీసీ టిఆర్ఎస్ పార్టీ నుండి నాలుగు సార్లు మండల అధ్యక్షులుగా గత 30 సంవత్సరాలుగా రాజకీయ జీవితంలో అవినీతికి తావు లేకుండా నిస్వార్ధంగా ప్రజల కోసం నిరంతరం పనిచేస్తున్న నాకు ఈ అవకాశం కల్పించిన ఎమ్మెల్యే కు రాష్ట్ర నాయకత్వానికి జిల్లా నాయకత్వానికి మండల నాయకత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వార్డు మెంబర్ కత్తుల మల్లయ్య కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కత్తుల అశోక్ కత్తుల మల్లయ్య నరసింహ విజయ్ కుమార్ దేవదాస్ మారగోని స్వామి కత్తుల నరేష్ కిష్టయ్య నరసింహ బండి రాజు గ్రామస్తులు మరియు తదితరులు పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి